అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, November 28, 2012

రాష్ట్రంలో 5 జిల్లాల్లో నగదు బదిలీ (జ్యోతి)

హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి,
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అమలు
జనవరి 1వ తేదీ నుంచి యూపీఏ శ్రీకారం
పథకంపై కలెక్టర్లకు అవగాహన సదస్సులు..
ఏడాదిన్నర వరకు నో బదిలీ

న్యూఢిల్లీ, నవంబర్ 27 : యూపీఏ ప్రభు త్వం మరో విప్లవాత్మక, వివాదాస్పద సంస్కరణకు తెరతీసింది. జనవరి

రాష్ట్రంలో 5 జిల్లాల్లో నగదు బదిలీ (ఈనాడు)

జనవరి 1 నుంచి హైదరాబాద్‌, రంగారెడ్డి,
అనంత, చిత్తూరు, తూ.గో.జిల్లాల్లో అమలు
దేశవ్యాప్తంగా 51 జిల్లాలు
తొలిదశలో ఉపకారవేతనాలు,
పింఛన్ల బదిలీకే పరిమితం
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు
చిదంబరం, జైరాం రమేష్‌ వెల్లడి

ఈనాడు - న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు బదిలీ పథకానికి కాంగ్రెస్‌పార్టీ పచ్చజెండా ఊపింది. మంగళవారం ఏఐసీసీ ప్రధాన

కుట్రా? ప్రమాదమా?: బాబానివాస్‌ ఘటనపై అనుమానాలు!



అపార్ట్‌మెంట్‌ పక్క భూమి వివాదం
పరారీలో యజమాని
మణికొండ, నార్సింగి, న్యూస్‌టుడే: పుప్పాలగూడ శ్రీరాంనగర్‌ కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుపై ఇప్పటి వరకూ అధికార యంత్రాంగం ఏమీ చెప్పకపోవడంతో సందేహాలు పెరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్‌ పక్కన ఖాళీ స్థలంలో షెడ్డులో నుంచి మంటలు రావడం ప్రమాదమేనా లేదా భూమి వివాదంలో ఎవరైనా ఈ పనికి పాల్పడ్డారా? అన్న ప్రశ్నలు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. స్థలంపై యాజమాన్య హక్కుల విషయంలో ఈ ఘటన చోటుచేసుకుందా? అన్న కోణంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు బాబానివాస్‌ అపార్ట్‌మెంటు యజమానులకూ ఖాళీ స్థలంలో వాటాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. షెడ్డులో మండే స్వభావం ఉన్న వస్తువుల నుంచి ప్రమాదానికి కారణమైన స్థలం యజమాని విజయ్‌కుమార్‌పై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పోలీసుల భయంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నాలుగేళ్ల ముచ్చట మసికబారింది
పుప్పాలగూడ శ్రీరాంనగర్‌ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు చూపిన తెగువ వెలకట్టలేనిది. ఆదివారం రాత్రి 8:30గంటల సమయంలో బాబా అపార్ట్‌మెంటు పక్కనున్న గుడిసెలో నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఐదు అంతస్థుల్లోని 10ప్లాట్ల వాసుల హహాకారాలు స్థానికులను కలచివేసింది. తొలుత మొదటి, రెండు అంతస్థుల్లోకి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో కొందరు బయటకు రాగా, మరికొందరు మంటల్లో మసి బారారు. మూడు, నాలుగు, ఐదు అంతస్థుల్లో నివసించే వారు కిందకు రాలేక టెర్రర్స్‌పైకి వెళ్లారు. వీరిని గమనించిన స్థానికులు మధుసూదన్‌రెడ్డి, ఎం.చంద్రకాంత్‌గౌడ్‌, చంద్రకిరణ్‌, కె.మురళీ, శాంతిభూషణ్‌, దస్తగిరి, కడారి జనార్దన్‌రెడ్డి, ఎం.రాఘవరెడ్డి తదితరులు ఒకవైపు పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా సీఐ నారాయణగౌడ్‌, సిబ్బందితోపాటు తెగువతో సహాయ చర్యలు చేపట్టి పలువురిని కాపాడారు. కాలిబూడిదైన మృతదేహాలను సైతం బయటకు తీసుకువచ్చారు. కాగా, ప్లాటు నంబరు 401, 402ల్లోని నివాసితులు పై అంతస్థుకి చేరుకున్నారు. దీంతో స్థానికులు పక్క అపార్ట్‌మెంటులో నుంచి ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంటుపైకి నిచ్చెన వేసి అక్కడ చిక్కుకున్న వారిని రక్షించారు. ఇందులో ఏడు నెలల గర్భవతి సైతం ఉన్నారు. ఆదివారం కావడంతో మొత్తం 10 ప్లాట్లలోని మూడు ప్లాట్ల కుటుంబాలు బయటకు వెళ్లాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ, వారి ఇళ్లలో ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయారు. ప్లాట్లలో ఫర్నిచర్‌ పూర్తిగా దగ్ధమైంది. ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు రాత్రి ఇరుగు పొరుగు వారి ఇళ్లలో తలదాచుకున్నారు. సోమవారం ఉదయం కొందరు తమ సామగ్రిని తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. నాలుగేళ్ల క్రితం సంబరంగా ఫ్లాట్లు కొనుగోలు చేసి, గృహ ప్రవేశాలు చేసిన యజమానులు బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్లిపోయారు. ప్రాణాలను తెగించి స్థానికులను రక్షించిన యువకులను, సీఐ నారాయణగౌడ్‌ను హోంమంత్రి సబితారెడ్డి, సీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు.
స్వస్థలాలకు మృతదేహాలు
ఉస్మానియా ఆసుపత్రి: మణికొండ శ్రీరామ్‌నగర్‌ కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన భౌతిక కాయాలకు సోమవారం ఉస్మానియా మార్చురీలో శవ పరీక్ష నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించడంతో అంత్యక్రియలకు స్వస్థలాలకు తీసుకుని వెళ్లిపోయారు. మృతదేహాలకు సోమవారం ఉదయం ఉస్మానియా మార్చురీలో ఫోరెన్సిక్‌ విభాగాధిపతి హరికృష్ణ ఆధ్వర్యంలో శవ పరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాలకు దహన సంస్కారాల కోసం ఒంగోలు, గుంటూరు జిల్లాల్లోని ఎడ్లపాడు ప్రాంతాలకు తీసుకుని వెళ్లిపోయారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటపతిరాజు సోమవారం ఉదయం ఉస్మానియా మార్చురీకి చేరుకుని మృతదేహాలకు సత్వరమే శవ పరీక్ష చేయాల్సిందిగా ఫోరెన్సిక్‌ వైద్యాధికారులను కోరారు.
ఆ నిర్మాణం.. నిబంధనలకు విరుద్ధం
మణికొండ, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణంతోనే పెను ప్రమాదం సంభవించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పుప్పాలగూడ శ్రీరాంనగర్‌ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంటు 220 గజాల విస్తీర్ణంలో బిల్డరు సెల్లార్‌తోపాటు ఐదు అంతస్థులను నిర్మించారు. ఆదివారం అర్ధరాత్రి సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌ వాణీప్రసాద్‌ అపార్ట్‌మెంటులోని మెట్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్లపై నుంచి ఒకరికి మించి వెళ్లలేని పరిస్థితితోపాటు సెట్‌బ్యాకులు లేకుండా రోడ్డుకు ఆనుకుని అపార్ట్‌మెంటు నిర్మించడంపై కలెక్టర్‌ మండిపడ్డారు. చిన్నపాటి స్థలంలో ఇన్ని అంతస్థులకు ఎలా అనుమతి ఇచ్చారని స్థానిక అధికారులను ఆమె ప్రశ్నించారు. దీనిపై గ్రామ కార్యదర్శి సత్యపాల్‌రెడ్డిని ీన్యూస్‌టుడే' వివరణ కోరగా సెల్లార్‌+జీ+3తో అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అదనంగా నిర్మించిన అంతస్థును బిల్డరు బీపీఎస్‌లో రెగ్యులర్‌ చేయించుకున్నట్లు తెలిసిందన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తుల మృతదేహాలను ఇరుకు మెట్లపై నుంచి కిందకు తీసుకురావడం ఒకింత కష్టంగా మారింది.
డీపీవో పరిశీలన
మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృతి చెందిన ప్రాంతాన్ని జిల్లా పంచాయతీ అధికారి ఈ.ఎస్‌.నాయక్‌ పరిశీలించారు. సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి సబితారెడ్డితోపాటు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ వాణీప్రసాద్‌, సైబరాబాద్‌ సీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రంగారెడ్డి జేసీ ముత్యాలరాజు, చేవెళ్ల ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ ముకుంద్‌రెడ్డి తదితరులు సోమవారం ఉదయాన్నే చేరుకున్నారు. అక్రమాలకు డీపీవోనే కారణమని స్థానిక నేతలు జేసీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా డీపీవో సంఘటన స్థలానికి రాలేదని వివరించారు. డీపీవో నాయక్‌ సమస్య సర్దుమణిగాక సాయంత్రం 4గంటలకు సంఘటన స్థలం పరిశీలించారు.
పుప్పాలగూడలో అంత్యక్రియలు
లిఫ్టులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వాచ్‌మెన్‌ భాస్కరరావు మృతదేహానికి పుప్పాలగూడ శ్మశాన వాటికలో దహన సంస్కారాలను పూర్తి చేశారు. భార్య లక్ష్మీ, కూతురు శాంతకుమారి తదితరుల రోదనలు స్థానికులను కలచి వేసింది.

‘అగ్ని'కి ఆహుతే!: ప్రమాదాల నివారణకు చర్యలు శూన్యం




అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటులో అలసత్వం
ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో అగ్ని ప్రమాదం జరిగితే ఆస్తులు బుగ్గికావాల్సిందే... ఘటనా స్థలానికి అగ్నిమాపక వాహనాలు వచ్చే సరికి

పుట్టగొడుగుల్లా అపార్ట్‌మెంట్ల నిర్మాణం




నిబంధనలకు పాతర
చోద్యం చూస్తున్న అధికారులు
మణికొండ, న్యూస్‌టుడే: శివారు గ్రామాల్లో కనీస నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 10 అడుగులు

అంతులేని విషాదం...: కళ్లెదుటే బూడిదైన ఆత్మీయులు




అగ్నిప్రమాదంలో ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య
మణికొండ, నార్సింగి, న్యూస్‌టుడే: ఆదివారం ఆహ్లాదకరమైన సాయంత్రం.. సెలవు రోజు కుటుంబ సభ్యులతో ముచ్చట్లు.. విందు భోజనానికి రమ్మంటూ

అగ్నికీలల్లో అపార్ట్‌మెంట్‌ : షెడ్డులోని మంటలు భవనంలోకి...



ఐదుగురి మృతి
మృతుల్లో రోజుల చిన్నారి
మణికొండలో ఘోరం
ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మణికొండలో ఆదివారం రాత్రి ఒక అపార్ట్‌మెంటు అగ్ని కీలల్లో చిక్కుకుంది. పక్కనే ఉన్న షెడ్డులో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంటులోకి మంటలు

Saturday, November 3, 2012

గ్రేటర్‌పై సర్‌చార్జి భారం రూ.475.2 కోట్లు

11/3/2012 2:01:00 AM
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: విద్యుత్ బిల్లులు పట్టుకుంటే చాలు.. షాక్ కొట్టనున్నాయి. ఇప్పటికే కోతలతో అల్లాడుతున్న నగరవాసులపై తాజా గా సర్‌చార్జీల వాత.. 2012 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వాడిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు వ్యయం (సర్‌చార్జి) రూపంలో యూనిట్‌కు రూ. 1.32 పైసల చొప్పున నవంబర్ నుంచి వసూలు చేసేందుకు ఈఆర్‌సీ శుక్రవారం రాత్రి అనుమతినిచ్చింది. గ్రేటర్‌లో సుమారు 34 లక్షల విద్యు త్ కనెక్షన్లు ఉండగా, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రోజుకు సగటున 40 మిలియన్ యూనిట్ల విద్యు త్ వినియోగమైంది. ఇంధన సర్దుబాటు వ్యయం వసూల్లో భాగంగా వినియోగదారులపై రోజుకు రూ.5.28 కోట్ల భారం పడుతుండగా, నెలకు రూ.158.40 కోట్ల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం రూ.475.2 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.

Monday, September 24, 2012

ప్రకృతి పరిరక్షణతోనే జీవుల మనుగడ

- జమలాపురపు విఠల్‌రావు
21/09/2012

అక్టోబర్ 1 నుంచి 19 వరకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి)ల జీవ వైవిధ్య సద స్సు (సిబిడి)కు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ తరహా అంతర్జాతీయ సదస్సును మనదేశంలో నిర్వహించడం గత అరవయ్యేళ్ళలో ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం పదకొండవ జీవ వైవిధ్య సదస్సుకు

సుందరీకరణం!

24/09/2012 1:38:00 AM
సిటీబ్యూరో/గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ‘ఆలస్యం అమృతం విషం’ అన్న ఆర్యోక్తి సీవోపీ పనులకు అతికినట్టు సరిపోతుంది. సుందరీకరణ అంటూ చేసిన హడావుడి... ఆచరణలో కనబరచకపోవడంతో పనులు ఎక్కడివక్కడే అన్నట్టుగా ఉన్నాయి. గడువు ముంచుకొస్తున్నా పూర్తవుతాయని చెప్పలేని స్థితి. మరోవైపు హడావుడి... పర్యవేక్షణ లేమి... నిధుల వినియోగం తీరుపై అనుమానాలు... ఆధునిక వీధి దీపాలకు ఆటంకాలు... సైనేజీల పట్ల సంశయాలు... వెరసి ‘వైవిధ్యం’ కాస్త తూతూ మంత్రం ఏర్పాట్లతో మమ అనిపించే పరిస్థితి నెలకొంది.

అరణ్య రోదన

జీవ వైవిధ్యానికి నిలయంగా అడవులు
ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా 'వనాంధ్ర'

రాష్ట్రంలో మొదటి జీవావరణ ప్రాంతం శేషాచలం
దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమున్న నల్లమల
అరుదైన జీవ, వృక్ష జాతులకు అవి నిలయాలు
గొడ్డలి దెబ్బకు తరుగుతున్న రాష్ట్రంలోని అడవులు
వన్య ప్రాణులకు కష్టం.. గిరిజనులకు నష్టం

వరిలో విటమిన్-ఏ

మన రైతు శాస్త్రవేత్త ఘన విజయం
సాగులో చిన్న మార్పుతో సాధ్యం
అంతర్జాతీయంగా ఆసక్తి

బీటీతో చేటే!

మన రైతులపై 'బహుళజాతి' వల
దిగుబడిపేరిట అరచేతిలో స్వర్గం
నిలువెల్లా విషమైన పత్తి మొక్క
పదేళ్లలోనే తొలగిన భ్రమలు
కాచుకుని కూర్చున్న 'వంగ దొంగ'

కాసుల కాలుష్యం


భారత్‌లోనైనా, బ్రిటన్‌లోనైనా వాతావరణాన్ని కలుషితం చేసే వాయువులు అవే! వాటి తీవ్రత ఎక్కడైనా ఒక్కటే! కానీ, పర్యావరణ సంబంధిత విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాలు చాలా తెలివైన వ్యూహాలు అమలు చేస్తాయి. అందులో భాగంగా తెరపైకి వచ్చిందే కార్బన్ క్రెడిట్స్. తాము పర్యావరణానికి చేస్తున్న హానిని కడిగేసుకునేందుకు, పారిశ్రామిక ప్రగతి సుస్థిరం గా కొనసాగేందుకే దీనిని ప్రారంభించారు. పర్యావరణ వినాశంలో ఆ దేశాల పాపం భూగోళానికే శాపమైంది.

నగరమా.. సిద్ధమా!?

నత్తనడకన 'వైవిధ్య' పనులు.. పెండింగ్‌లో 50%
29న గణేశ్ నిమజ్జనం, 30న 'తెలంగాణ మార్చ్'

1వ తేదీలోపు చెత్త తరలింపు అసాధ్యం
పచ్చికలన్నీ నలిగిపోయే ప్రమాదం
రోడ్ల రీకార్పెటింగ్‌కు వర్షాలతో అడ్డంకి
జీవ వైవిధ్య సదస్సుకు సిద్ధం కాని సిటీ

మట్టి గణపతే.. మహా గణపతి

చెరువులో పూడిక తీయడం
ఔషధ మొక్కలను గుర్తుంచుకొని సంరక్షించడం
గణేశుడి ఆరాధన.. జీవ వైవిధ్య పరిరక్షణ

మనిషి మనుగడకు కావాల్సిన ప్రతిదాన్నీ ప్రకృతి మాత అందించింది. ప్రకృతి ఇచ్చిన ఆ వనరులను పరిరక్షించుకోవడానికి మనం సృష్టించుకున్న సందర్భాలే పండుగలు. ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, సంక్రాంతి.. ఇలా ఏ పర్వదినాన్ని తీసుకున్నా ఆయా పండుగల్లో పాటించే ఆచారాల వెనుక పరమార్థం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడమే! ఈ విషయంలో గణేశ చతుర్థి మరీ ప్రత్యేకం. ఆ పండుగనాడు ఆచరించే అన్ని సంప్రదాయాలూ జీవ వైవిధ్యాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించేవే కావడం గమనార్హం.

రెక్కలు తెగుతున్నాయి!

ఎడారిలా మారుతున్న పులికాట్
ఆక్రమణలతో కొల్లేటి కంటి కన్నీరు

బీల భూముల్లో థర్మల్ 'పవర్'
విలవిల్లాడుతున్న విదేశీ పక్షి అతిథులు
ఏటేటా తగ్గిపోతున్న పక్షుల రాక

జీన్స్ చోరులు!

విదేశాల్లో ఒంగోలు గిత్త వైభవం
మహానంది బీటీ.. మోన్‌శాంటోకు సిరి
మన వేపకు విదేశాల్లో పేటెంట్
తరలిపోతున్న మన జన్యు సంపద

ఓ 'డెంజర్' జోన్

సహజ రక్షణ కవచానికి చిరుగులు
అతినీల లోహిత కిరణాలతో అనర్థాలు
ఫలితాలు ఇవ్వని ఐరాస చర్యలు
నేడు 'ఓజోన్ డే'

గుట్టలు గుటుక్కు!

కృత్రిమ ఇసుక పేరిట కొండలు పిండి
ఇసుకకు ప్రత్యామ్నాయమంటూ ప్రోత్సాహం
పర్యావరణానికి పెను ప్రమాదం తప్పదు
రాష్ట్రవ్యాప్తంగా మూడువేల క్వారీల లీజు
ఇసుక కోసమూ తవ్వితే రాళ్లు మాయమే

దగాపడ్డ ధరిత్రి!

రాజధానిలో జీవ వైవిద్య సదస్సు...
అక్టోబర్ 1 నుంచి 19 వరకు

193 దేశాల నుంచి ప్రతినిధులు..
జీవ వైవిద్య పరిరక్షణపై మేధో మథనం
ఫలితాలపై సందేహాలెన్నో..
సామాన్యులకు అందని గత సదస్సుల ఫలాలు

Monday, September 17, 2012

జనేచ్ఛ... స్వేచ్ఛ! ... నేడు హైదరాబాద్‌ విముక్తి దినోత్సవం




న్యూస్‌టుడే, హైదరాబాద్‌: సుల్తాన్‌ బజార్‌లోని టెలిగ్రాఫ్‌ కార్యాలయంలో యవకులు బృందాలుగా ఏర్పడ్డారు. చెట్ల మీద, కాంగ్రెస్‌ జెండాలను ఎగుర

'సింగూరు'పై కంగారు!

జలాశయానికి వరదకు రాకపోవడంతో ఇబ్బందులు
మెదక్‌ జిల్లాలో తాగునీటికి అంతరాయం
రాజధాని తాగునీటికి మరో గండం
అక్టోబరుపైనే ఆశలన్నీ..!

నాడు హైదరాబాద్ నేడు

9/17/2012 1:16:00 AM
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: గతమెంతో ఘనం.. కానీ నేడు... సమస్యల సుడిగుండం. చారిత్రక సంపద, ఘన సంస్కృతీ వారసత్వానికి నిలయమైన హైదరాబాద్ ప్రస్థానం అంచెలంచెలుగా సాగింది. నాడు విద్య, వైద్యం, మంచినీరు, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, అందమైన తోటలతో అలరారిన ‘భాగ్య’నగరం.. ప్రస్తుతం సమస్యలతో రణం...

సూదీ లేదు..దూదీ లేదు... ప్రభుత్వ బోధనాస్పత్రులకు సుస్తీ

9/17/2012 12:48:00 AM
ఆస్పత్రుల్లో చాలా రోగాలకు వైద్యులే కరువు
వైద్య పరీక్షలు బయటే చేయించుకోవాలి
చాలా మందులు బయటే కొనుక్కోవాలి


Saturday, September 15, 2012

సంస్కరణభేరి

విదేశీ పెట్టుబడులకు, విపక్షాల ఆందోళనలకు తలుపులుతెరిచారు
మల్టీబ్రాండ్‌ రిటైల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐ
విమానయాన రంగంలో 49 శాతం
ప్రసార రంగంలో 74 శాతానికి పెంపు
పవర్‌ ట్రేడింగ్‌ ఎక్ఛేంజిలలో 49% వరకు
4 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా విక్రయం
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు

అండర్‌ అచీవర్‌.. అంటూ విదేశీ పత్రిక ప్రచురించిన ముఖచిత్ర కథనం ప్రభావమో... భారత్‌లో సంస్కరణల వేగం మందగించిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా గతంలో పరోక్షంగా చేసిన వ్యాఖ్యల ప్రభావమో కానీ.. మన్మోహన్‌

రిటైల్‌లో ఎఫ్‌డిఐ టెర్రర్‌

  • మల్టీబ్రాండ్‌లో 51 శాతం - సింగిల్‌ బ్రాండ్‌లో 100 శాతం
  • విమానయాన రంగంలో 49 శాతం
  • బ్రాడ్‌కాస్టింగ్‌ మీడియాలో 74 శాతం ఎఫ్‌డిఐలు
  • కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలు
భగ్గుమన్న డీజిల్‌ మంటలు ఆరకముందే యుపిఏ సర్కార్‌ సంస్కరణల టెర్రర్‌ సృష్టించింది. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న రిటైల్‌లో ఎఫ్‌డిఐపై మొండిగా ముందుకెళ్తోంది. శుక్రవారం నాడు

ఎఫ్‌డిఐలపై తొందరెందుకో?

  • ముఖ్యమంత్రికి రాఘవులు ప్రశ్న
  • డీజిల్‌పై సుంకాన్ని
  • ఎత్తేయాలని డిమాండ్‌
  • విపక్షాల ప్రశ్నలకు జవాబులిప్పించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి
మల్టీబ్రాండ్‌ రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత తొందరగా ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు

వాల్‌మార్ట్ వచ్చేస్తోంది!

భారత్‌లో మల్టీబ్రాండ్ రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు మార్గం సుగమం
వరుసలో క్యారిఫోర్.. టార్గెట్‌లు కూడా...
ఎఫ్‌డీఐలకు కేంద్ర కేబినెట్ ఆమోదంతో పరిశ్రమకు కొత్త జోష్


అగ్గిపుల్లా..సబ్బు బిళ్లా..C/O ఫారిన్ షాప్

 9/15/2012 1:38:00 AM
మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి..
*మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి..
*యూపీఏ సర్కారు వివాదాస్పద నిర్ణయం.. వ్యతిరేకతలన్నీ బేఖాతరు
*51% వరకూ పెట్టుబడులు.. స్టోర్ల ఏర్పాటుకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి
*ఎయిర్‌లైన్స్‌లోకీ 49 శాతం దాకా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
*బ్రాడ్‌కాస్టింగ్ సేవల్లో ఎఫ్‌డీఐ 74శాతానికి పెంపు

గ్యాస్‌కు ఆన్‌లైన్‌ గొళ్లెం



ఇకపై డీలర్ల వద్ద బుకింగ్‌ నిలిపివేత
ఆరు సిలిండర్లు వాడేశాక... ఏడోది బంద్‌
ఇక ఈ ఏడాదికి సబ్సిడీపై దక్కేవి మూడే
ఆపై సిలెండర్లను మార్కెట్‌ ధరకు కొనాల్సిందే
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
కేం్రదం పచ్చజెండా వూపిందే తడవుగా చమురు కంపెనీలు బాదుడు యత్నాలు మొదలుపెట్టాయి. గ్యాస్‌ సబ్సిడీని మిగుల్చుకోడానికి రకరకాల ప్రణాళికలను అమలు చేయబోతున్నాయి. అందరూ ఆన్‌లైన్‌లోనే బుక్‌

Wednesday, September 12, 2012

మలిసంధ్యకో మనసు తోడు!

కోరుకుంటున్న ఒంటరి వృద్ధులు
పెరుగుతున్న వృద్ధ వివాహాలు
సహజీవనం పైనా ఆసక్తి
నిస్వార్థ ఆత్మీయ భావనతో ఏకం
విస్తరిస్తున్న కొత్త జీవన ధోరణి

Sunday, September 9, 2012

మిడతా మిడతా ఊచ్

మిడతా మిడతా ఊచ్
సాలీడు, గిజిగాడి గూడు...
చిలకా గోరింకల కువకువలు

ఆరుద్ర పురుగు అందం
తూనీగల గుంపులో ఆనందం
మనిషి స్వార్థానికి అన్నీ బలి
ఆధునిక జీవితంలో వైవిధ్యం నాశనం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 : తొలకరి వానలు పడగానే పొలంలో రకరకాల తీగలు, మొక్కలు మొలిచేవి! వాటి

రేడియో పాడదు.. ల్యాండ్‌లైన్ మోగదు

జనగణన సర్వేలో ఆసక్తికర విశేషాలు 

Thursday, August 23, 2012

Important Days

National and International
Jan 1 Army Medical Corps Establishment Day
Jan 8 African National Congress Foundation Day
Jan 10 World Laughter Day
Jan 9 Pravasi Bharatiya Divas

ఔటర్‌పై దడ

- ఈ ఏడాది ఇప్పటివరకు 30 మంది మృతి
- మూడురోజుల్లో నాలుగు ప్రాణాలు బలి
- మొద్దునిద్ర వీడని సర్కారు


హైదరాబాద్, న్యూస్‌లైన్: సోమవారం ఉదయం.. ముత్తంగి వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపైకి వస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఓఆర్‌ఆర్‌లోనే పని చేసే పద్మనాభరెడ్డి (30) దుర్మరణం చెందగా, చంద్రకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు.

Monday, July 2, 2012

నీతోడు నీడా.. సిఐటియు జెండా

 ప్రజాశక్తి - హైదరాబాద్‌ ప్రతినిధి   Sun, 1 Jul 2012, IST  
  • ధైర్యమిస్తుంది..దారి చూపుతుంది
  • సమస్యల పరిష్కారమే ఎ(ర్ర)జెండా
కార్మికుని తోడూ నీడా సిఐటియు జెండా.. ధైర్యమిస్తుంది.. దారిచూపుతుంది. కార్మికుని వెన్నంటే.. కార్మికుని వెంటే.. ఏం మాట్లాడినా, ఏం చేసినా.. ఎక్కడున్నా.. కార్మికుని విజయమే లక్ష్యం.. కార్మికుని సమస్యల పరిష్కారమే ధ్యేయం.. నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర 13 మహాసభల సందర్భంగా ప్రజాశక్తి కథనం..

జిపి కార్మికుల వెట్టి..!

 ప్రజాశక్తి - యాచారం   Sun, 1 Jul 2012, IST  
  • ఏళ్ల తరబడి పెరగని వేతనాలు
  • ధరల మోతతో గంజినీళ్లు కరువు
  • భారమైన కుటుంబ పోషణ
  • కార్మికులను మరిచిన ప్రభుత్వం
గ్రామ పంచాయతీ కార్మి కులు (జిపి కార్మికులు) ఆ గ్రామం బాగుకోసం నిరంతరం కష్టించేవారు. పదిమంది మంచికోరి ఆ కార్మికులు చేయని కష్టం లేదు. గ్రామ నడి వీధుల నుంచి మురుగు కాలువల కంపు వరకు ముక్కుమూసుకుని ఎత్తిపోస్తారు. అందరి సుఖమే తమ సుఖంగా భావించి కంపును

అడుగడుగునా దోపిడీ

 ప్రజాశక్తి-సిద్దిపేట   Sun, 1 Jul 2012, IST  
  • బీడీ' కార్మికులను మోసగిస్తున్న యాజమాన్యాలు
  • పొద్దస్తమానం పని-పూటగడవని దుస్థితి
  • ప్రభుత్వాలు మారినా..అమలుకు నోచని జిఓలు
  • మొదక్‌లో లక్ష మంది కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం కరువు
  • హక్కుల సాధనకు ఉద్యమించాలి : ఎపి బీడీ వర్కర్స్‌్‌ యూనియన్‌ (సిఐటియు)
రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమపై 10 లక్షలకు పైగా కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలోని మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, నల్గొండ, కర్నూల్‌, అనంతపురం తదితర జిల్లాల్లో

ఉద్యాన పంటల సాగును మరిచారు

రాయితీ విత్తనాల ఊసెత్తని సర్కారు
అదను దాటుతున్నా ధరలు ఖరారు చేయలేదు
రైతులకు ఖాళీ చేతులు చూపుతున్న అధికారులు
మార్కెట్‌లో మండుతున్న విత్తన ధరలు


ఉద్యాన సాగుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. సర్కారు ఉదాసీన వైఖరికి ఉద్యానశాఖ అధికారులు నిర్లక్ష్యం తోడవడంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రైతులకు ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేసే రాయితీ విత్తనాల ధరలు ఇంకా ఖరారు కాలేదు. ప్రైవేటు వారు ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతుండ టంతో రైతులు నష్టపోతున్నారు.

http://hyderabad-india-online.com/2009/12/ghmc-zones-circles-and-wards/#sth

http://hyderabad-india-online.com/2009/12/ghmc-zones-circles-and-wards/#sth

GHMC – Zones, Circles and Wards



List of Zones in Hyderabad
Hyderabad is divided into five Zones. They are:
  1. South Zone
  2. East Zone
  3. West Zone
  4. North Zone and
  5. Central Zone

ఒప్పంద సేద్యం పేరిట నిర్బంధ సాగు

  • కంపెనీల దోపిడీకి లైసెన్స్‌
  • రైతుల హక్కులు హననం
  • అగ్రిమెంటులో వినాశకర షరతులెన్నో...
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మార్కెట్ల నిబంధనావళి (1969)కి సవరణలు చేస్తూ ప్రభుత్వం శనివారం జారీ చేసిన నోటిఫికేషన్‌ కార్పొరేట్‌ సంస్థలు, బడా కంపెనీల దోపిడీకి లైసెన్స్‌ ఇస్తుంది. రాష్ట్రంలో కంపెనీ వ్యవసా యానికి ఎర్ర

ఈ యేడు లక్షన్నర ఉద్యోగాల కోత

  • లక్ష్యం కుదింపు - ఏమూలకూ చాలని శిక్షణా కేంద్రాలు
  • నిరుద్యోగుల సమాచార సేకరణ చేయలేని దైన్యం
  • వెనుకబడ్డామని మంత్రి ఒప్పుకోలు
  • ఇదీ రాజీవ్‌ యువకిరణాలు పథకం తీరు!
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానసపుత్రిక 'రాజీవ్‌ యువ కిరణాలు' పథకానికి చీకట్లు ముసురుకుంటున్నాయి. నిరుద్యోగ యువతకు పదిహేను లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఉద్ధేశించిన ఈ పథకం

Friday, June 8, 2012

అర్బన్‌లో జనవిస్ఫోటం

పదేళ్ల పెరుగుదల శాతంలో రాష్ట్రంలోనే అధికం
రూరల్‌ జనాభా: 15,72,032 అర్బన్‌లో: 37,24,364
బాలానగర్‌ మండలంలో అత్యధికం
నవాబుపేటలో అత్యల్పం
0-6 వయస్సునవారి పెరుగుదలలో అరుదైన రికార్డు
లింగనిష్పత్తిలో అట్టడుగుస్థానం
న్యూస్‌టుడే, రంగారెడ్డి జిల్లా

జిల్లా అర్బన్‌ ప్రాంతంలో జనమే జనం. పదేళ్లలో ఈ జిల్లా అర్బన్‌ ప్రాంతంలో జనాభా రికార్డు స్థాయిలో

ప్రమాద ఘంటికలు!

బాల బాలికల నిష్పత్తి ఆందోళనకరం



రాష్ట్రంలో ప్రతి 1000 మంది బాలలకు 943 మంది బాలికలే
2001 జనాభా లెక్కల్లో నమోదైన 961 కంటే తగ్గిన నిష్పత్తి
28 మండలాల్లోనైతే బాలికల నిష్పత్తి 850 కంటే కూడా తక్కువ!
2001లో ఒక్క మండలంలోనూ ఇంత తక్కువ నిష్పత్తి లేదు
బాలికలు ఎక్కువగా ఉన్న మండలాల సంఖ్య 111 నుంచి 62కు తగ్గింది
మండలాలవారీ జనాభా వివరాల్లో వెల్లడైన చేదు నిజాలు

కోటి మందికి పుస్తకాల్లేవ్!

పాఠ్యపుస్తకాల పంపిణీలో ప్రభుత్వం ఘోర వైఫల్యం
మరో మూడు రోజుల్లో స్కూళ్లు ప్రారంభం
పుస్తకాల్లేకుండానే పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి

ఉచిత యూనిఫారాలు ఇప్పట్లో లేనట్లే!



పథకంలో అక్రమాల దందా!



నిబంధనలకు తూట్లు.. అర్హతలేని కంపెనీలకు ఆర్డర్లు!
అన్యాయమంటూ హైకోర్టును ఆశ్రయించిన ఇతర కంపెనీలు
వాదనలు వినిపించే తీరికా లేని విద్యాశాఖ!
ఆర్డర్లను తాత్కాలికంగా 4 వారాలపాటు
నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు

Thursday, May 10, 2012

దళిత గిరిజనుల అభివృద్ధి ఇలాగేనా?

డా|| బి. గంగారావు   Wed, 9 May 2012, IST  
60శాతం దళితులు, 73శాతం గిరి జనుల ఇళ్లు నేటకీి మట్టి నేలలే. మెజాయిక్‌, టైల్స్‌తో ఇంటి ఫ్లోరింగ్‌ కలిగిన వారు 5.23 శాతం దళితులుంటే, 3.54 శాతం గిరిజనులున్నారు. మిగిలినవారు చెక్క, సిమెంట్‌ ఫ్లోరింగ్‌ కలిగి ఉన్నారు. ఇళ్ళలోని గదులు సంఖ్యను పరిశీలిస్తే ఎంత దుర్భరస్థితిలో దళితులు, గిరిజనులు ఉన్నారో అర్థమవుతుంది.

Monday, May 7, 2012

ఆరోగ్యం అందరి హక్కు

  • అందుకోసం ఉద్యమిద్దాం
  • పిహెచ్‌సిలను బలోపేతం చేయాలి
  • జిడిపిలో 3 శాతం నిధులు కేటాయించాలి
  • జెవివి సదస్సులో శ్రీనాధ్‌రెడ్డి, తదితరులు

అనంతగిరి పర్యటకం... ఇక ఖరీదేనోయ్‌!


గది అద్దెలు పెంచేసిన పర్యటకశాఖ
వారాంతపు సెలవుల్లో 90 శాతం అదనం
న్యూస్‌టుడే, వికారాబాద్‌

అడుగంటిన జలం...శుద్ధి ప్లాంట్లకు కష్టకాలం



వరుసగా రెండేళ్లుగా తీవ్ర వర్షాభావం ఫలితం
పంచాయతీల ఆధ్వర్యంలో నడిచే వాటికీ ఇబ్బందులే
తూర్పు రంగారెడ్డి, న్యూస్‌టుడే:

ఖరీఫ్‌... కలవరం


అందనంత ఎత్తులో ఎరువుల ధరలు
అన్నదాతకు పెరగని రుణ లభ్యత
పంట పెట్టుబడికీ చాలని దుస్థితి
అన్నీ సిద్ధమైనా వరుణుడిపైనే భారం
అధికారులు చేయూతనిస్తేనే రైతు గట్టెక్కేది
న్యూస్‌టుడే, పరిగి

ప్రజా చైతన్యంతోనే అందరికీ ఆరోగ్యం

ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందే
మూడేళ్ల వైద్య కోర్సులు ప్రవేశపెట్టాలి
మందులన్నీ ఉచితంగానే ఇవ్వాలి
ప్రొఫెసర్‌ కె.శ్రీనాథరెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

ఎరువుల వినియోగం ఎక్కువ.. దిగుబడి తక్కువ

‘రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం-2012’ వెల్లడి
బ్యాంకుల్లో తలసరి డిపాజిట్ల కంటే రుణాలు అధికం
తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నం
తలసరి ఆదాయంలో ముందు వరుసలో..
శిశుమరణాల్లో దక్షిణాదిలో మనమే ఫస్ట్
వివిధ అంశాల్లో 15 ప్రధాన రాష్ట్రాలతో పోలిక
ఇటీవల విడుదల చేసిన అర్థగణాంక విభాగం

ఇందిర జలప్రభ అమలు అధ్వానం

* ప్రచారానికే సర్కారు పరిమితం
* రెండేళ్లలో లక్ష బోర్లు లక్ష్యం
* 7 నెలల్లో తవ్వింది 1800 బోర్లే
* రిగ్గు యజమానులతో రేటు వివాదం
* 10 జిల్లాల్లో పూర్తిగా ఆగిన పనులు
* మిగతా ప్రాంతాల్లోనూ ముందుకుసాగని పథకం
* మోటార్ల ధర ఖరారుపై ప్రభుత్వం మొద్దునిద్ర

Friday, May 4, 2012

దుస్థితిలో గ్రామీణ భారతం

  • జనాభాలో 60 శాతం మంది ఆదాయం రోజుకు రూ.35 కంటే తక్కువ
  • పట్టణ ప్రాంతాల్లో రూ. 66 కన్నా తక్కువే
  • తలసరి వినిమయం కేరళలో అధికం
  • నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో వెల్లడి

అందని మామిడి పులుపే...

'వ్యయ'సాయం బోణీ


ఖరీఫ్‌లో మళ్లీ పెరగనున్న పెట్టుబడులు
ఎరువుల ధర పెంపు, విత్తనాల సమస్య

జిల్లాకు అయిదు పీహెచ్‌సీలు



మూడు విడతల్లో నిర్మాణాలు
మొదట శ్రీగిరిపల్లి, రామక్కపేటలలో..

పసుపు రైతు విలవిల!

నిలువునా ముంచుతున్న దళారులు
మరింత దెబ్బ తీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పెట్టుబడి ఖర్చు కూడా దక్కని వైనం
సర్కారు తీరుపై వైఎస్సార్ జిల్లా రైతుల నిరసన


హైదరాబాద్, న్యూస్‌లైన్: పసుపు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓవైపు దళారుల దోపిడీ.. మరోవైపు సర్కారు విధానాలు అతడ్ని నిలువునా ముంచుతున్నాయి. దళారుల దోపిడీతో పెట్టుబడి కూడా దక్కకుండా విలవిల్లాడుతున్న పసుపు రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వారిని మరింత దెబ్బతీశాయి.

Wednesday, May 2, 2012

ఫలించని వేలిముద్రల ప్రయోగం

బయో మెట్రిక్‌ కార్డులిచ్చినా రంగారెడ్డిలో ఆదాకాని రేషన్‌ బియ్యం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
యోమెట్రిక్‌ యంత్రాలతో వేలిముద్రల ఆధారంగా రేషన్‌ వస్తువులను సరఫరా చేయాలన్న ప్రయోగాత్మక ప్రాజెక్టు విఫలమైంది. మూడు జిల్లాల్లో ప్రాజెక్టు తలపెడితే రెండు జిల్లాల్లో ప్రారంభమే కాలేదు. మరో జిల్లాలో కార్డుల

Sunday, April 29, 2012

25 లక్షలమందికి రేషన్‌ కటకట


మే నెలలో బియ్యం, కందిపప్పు, పామాయిల్‌ కష్టమే
కూపన్ల పంపణీ జరగనందునే
పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితం

Thursday, April 26, 2012

' తూర్పు'లో 'ఉపాధి' అంతంతమాత్రం!

  • చాలాచోట్ల కూలి రూ.40తో సరి
  • 12 వేల కుటుంబాలకే 100 రోజుల పని

వస్తోందోయ్... కలల రైలు-1


వస్తోందోయ్... కలల రైలు-2


మిర్చి రైతు కంట్లో ‘కారం’!



వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సంబంధించి దళారుల మోసాలను కాసేపు పక్కన పెడితే... అనేక కారణాల వలన కూడా ధరలకు నిలకడ కొరవడుతున్నదని చెప్పక తప్పదు. ప్రభుత్వ యంత్రాంగం ధరల స్థిరీకరణకు వ్యవస్థాగతంగా ఇప్పటివరకూ సానుకూల చర్యలు చేపట్టలేదు. ధరల స్థిరీకరణ జరగకనే దళారులు దండుకుంటున్నారనే వాస్తవాన్ని ప్రభుత్వం గమనించనట్టు నటిస్తున్నది.వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దళారులతో పాటు రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ మార్కెట్ శక్తులు నిర్ధారిస్తాయనేది ఓ నగ్న సత్యం. ఈ పరిస్థితుల్లో బక్కచిక్కిన సన్న, చిన్నకారు రైతన్నల బాగోగులకు బాధ్యత వహించాల్సింది వ్యవస్థే! రైతు

Wednesday, April 25, 2012

ప్రోత్సాహం ఏదీ?


ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందని చేయూత
అరకొరగా ఐఐపీపీ 2010-15 అమలు
ఆటోమొబైల్ యూనిట్లకే పరిమితం
పెద్ద పరిశ్రమలన్నీ స్థానికేతరులవే
అవగాహనపై ఐపీఓల నిర్లక్ష్యం

వెనకబడ్డాం


రాశి తగ్గింది.. ర్యాంకూ పడిపోయింది..
ఇంటర్ ద్వితీయంలో 66 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో నాలుగో స్థానంలో జిల్లా
సర్కారు కళాశాలల్లో 53.18 శాతం పాస్
ఉత్తీర్ణతలో అవ్మూరుులదే పైచేరుు

ఇంటర్ సెకండియర్‌లోనూ బాలికలే టాప్


జిల్లాలో 51 శాతం ఉత్తీర్ణత
గత ఏడాదితో పోలిస్తే అరశాతం తక్కువ
సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు
తొగుట కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత
సీఈసీలో ముగ్గురికి రాష్ట్ర స్థాయిలో స్థానం

ప్చ్...


ప్చ్...


సిటీబ్యూరో, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధాని.. చదువులకు కేరాఫ్ అడ్రస్.. పెద్ద పెద్ద విద్యాసంస్థలన్నీ కొలువుదీరిన కేంద్రం.. చెప్పుకోవడానికి విశేషాలు చాలా ఉన్నా.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మాత్రం ఈ హైటెక్ నగరానికి ఈ ఏడాది నిరాశే మిగిలింది. గతేడాది టాప్‌టెన్‌లో కొన్ని స్థానాలు

అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి


సాధించారు....


విద్యార్థుల్లో డిటైన్‌' టెన్షన్‌


* ఈ నెల 30 నుంచి సెమిస్టర్ల పరీక్షలు ప్రారంభం
* వర్సిటీ, కళాశాలల మధ్య కొరవడిన సమన్వయం
* అడిగినంత పైసలిస్తే హాజరు శాతం తక్కువున్నా ప్రమోట్‌
* వర్సిటీ పాలకవర్గం దృష్టికి వచ్చినా పట్టించుకోని వైనం
* ఇదీ జేఎన్‌టీయూ-హెచ్‌ అనుబంధ కళాశాలల విద్యార్థుల పరిస్థితి
జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే
విద్యార్థులకు ఎంత హాజరు తక్కువ ఉంటే అంత మంచిదనే అభిప్రాయంలో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనాల కంటే వారి నుంచి ఎంత మేరకు డబ్బు వసూలు చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదెక్కడో కాదు... రాష్ట్రంలోనే సాంకేతిక విద్యలో ప్రథమస్థానంలో ఉన్న జేఎన్‌టీయూ-హెచ్‌ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థుల దుస్థితి.
విద్యార్థులు బేజారు
వర్సిటీకి అనుబంధ కళాశాలల విద్యార్థులు సెమిస్టర్ల పరీక్షలకు హాజరయ్యేందుకు 72 శాతం హాజరు ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత గుర్తింపు పొందిన వైద్యుడి వద్ద నుంచి సర్టిఫికెట్‌ సమర్పించాలి. దాని వల్ల 10 శాతం హాజరు శాతం నుంచి మినహాయింపు ఉంటుంది. కచ్చితంగా 65 శాతం హాజరు ఉంటే సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతిస్తారు. ఏదేనీ కారణాల వల్ల 65 శాతం కన్నా హాజరు తక్కువ ఉంటే సెమిస్టర్ల పరీక్షలకు అనుమతి ఉండదు. వేలాది మంది విద్యార్థులు ప్రస్తుతం డిటైన్‌ అయి ఇంట్లో చెప్పుకోలేక పోతున్నారు. ఏడాది పాటు చదువుకు బ్రేక్‌ పడుతుందన్న విషయంలో స్పష్టత రావడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఆందోళన...
సుమారు 100 కళాశాలల నుంచి 10 వేల మంది విద్యార్థులను డిటైన్‌ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఓ రెండు ప్రైవేటు కళాశాలల నుంచి గత వారం ఒక్కో కళాశాలలో 100 మందికి పైగా డిటైన్‌ చేసినట్లు పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. అసలే బీటెక్‌ 2-2, 3-2, 4-2 సెమిస్టర్ల పరీక్షలు కావడంతో ప్రస్తుత సంవత్సరం పూర్తి చేసుకొని తదుపతి చదువులు కొనసాగించాలనుకునేవారికి భంగపాటు తప్పడం లేదు. విద్యార్థులే ముందుకు వచ్చి తమను ఎలాగైనా డిటైన్‌ నుంచి గట్టెక్కిస్తే దానికి ప్రతిఫలంగా తాము డబ్బు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఈ పరిణామం ఆయా కళాశాలలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీన్నే అదునుగా చూసుకొని హాజరు శాతాన్ని బట్టి యాజమన్యాలు మరింత డబ్బు డిమాండ్‌ చేస్తున్నాయని పలువురు విద్యార్థులే పేర్కొంటున్నారు.
అడిగినన్ని సమర్పించుకుంటేనే...
హాజరు ఎంత ఉంటే మీకెదుకు సారు... చెప్పండి ఇంత ఇస్తవా ఇవ్వు లేదంటే నీ ఇష్టం... అంటూ ఆయా కళాశాలల ప్రతినిధుల నుంచి విద్యార్థులకు అందుతున్న ప్రతిస్పందన ఇది. ఈ విషయాన్ని యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్తే... తక్కువ హాజరు ఉంటే డిటైన్‌ చేయరా... అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. మరో వారం రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో విద్యార్థులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
చివరి ఏడాది సంకటం
బీటెక్‌ పూర్తయిన విద్యార్థుల... ఉన్నత చదువులు... ఉద్యోగాల కలలు కల్లలుగానే మిగలనున్నాయి. హాజరు శాతం తక్కువ అంటూ వందలాది మందిని డిటైన్‌ చేసి ఆయా కళాశాలల నోటీస్‌ బోర్డుల్లో జాబితాను ఉంచారు. ఫైనల్‌ ఇయర్‌ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు హాజరు కాకపోతే మరో సంవత్సరం చదవాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలల యాజమాన్యాలు, వర్సిటీ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద నుంచి డబ్బులు తీసుకొని రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆయా కళాశాలల ప్రతినిధులకు ముట్టజెప్పి ప్రమోట్‌ చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పరీక్షల విభాగం బేఖాతర్‌...
ఈ నెల 30 నుంచి పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఎందరు? ఎంత మందిని డిటైన్‌ చేశారన్న విషయమై... ఆ విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్‌ను ీన్యూస్‌టుడే' సంప్రదించగా తమ దగ్గర జాబితా చూసి ఇస్తామని చెప్పారు. రోజులు గడిచినా చివరకు ఆయన ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. వర్సిటీ అధికారులకు ఆయా కళాశాలల నుంచి ముడుపులు అందుతున్నాయన్న వార్తలు ఇటీవల ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పత్రికల్లో డిటైన్‌ జాబితా బయటకు వస్తే... తమ పరువు ఎక్కడ పోతుందోనని యాజమాన్యాలు భయపడుతున్నాయని విద్యార్థులు అంటున్నారు

ద్వితీయంలో...నాలుగో స్థానం


ఇంటర్‌ సెకండియర్‌లో 66.22 శాతం ఉత్తీర్ణత
గత అయిదేళ్లలో అతితక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు
ఫలితాల్లో ఈసారి బాలికలదే పైచేయి 

'ఫలితం' సగమేనోయి! మెదక్


'ఫలితం' సగమేనోయి! - మెదక్


'ఫలితం' సగమేనోయి!
ఇంటర్‌లో 51 శాతమే ఉత్తీర్ణత
వచ్చే ఏడాదైనా ఓ పట్టు పట్టాలి సుమా
న్యూస్‌టుడే - సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, పటాన్‌చెరు, గజ్వేల్‌ టౌన్‌

విహరిద్దాం రండి..!



జిల్లాలోనే దర్శనీయ స్థలాలెన్నో
సెలవుల్లో మధురానుభూతులకు వీలు

Monday, April 23, 2012

అమ్ముకోలేక.. దాచుకోలేక..


పంట అమ్మాలంటే ధరల్లేవు.. నిల్వ చేద్దామంటే గిడ్డంగులు లేవు
గిడ్డంగుల అద్దెలు పైపైకి.. పంటల ధరలు కిందికి
ఆరుగాలం కష్టపడినా మార్కెట్ మాయతో దగా
దళారుల నిలువు దోపిడీతో నష్టాలే మిగులు..
రైతు కష్టాలకు కేరాఫ్‌గా మారిన మిర్చి మార్కెట్లు
పసుపు రైతులదీ ఇదే వ్యథ..
రాష్ట్రంలో 5 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అయితే.. 600 క్వింటాళ్లు సేకరించిన సర్కారు


పర్యాటక రంగం :



ప్రధాన ఆలయాలు
బిర్లామందిరం, అంబేద్కర్‌కాలనీ, ఆదర్శనగర్‌- 040-3233259
శివం ఆలయం, దుర్గాబాయ్‌దేశ్‌ముఖ్‌ కాలనీ, న్యూనల్లకుంట

వాణిజ్యం

పరిశ్రమలు :


హైదరాబాద్‌ జిల్లాలో చాలా వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఉన్నాయి. సనత్‌నగర్‌, ఆజామాబాద్‌లో

నదులు



మూసీనది
రాష్ట్రరాజధాని నగరంలో ప్రవహించే మూసీనదిని ప్రాచీనకాలంలో ముచికుంద అని వ్యవహరించేవారు. రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండల్లో

హైదరాబాద్ రేఖాచిత్రం