ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి Tue, 21 Feb 2012, IST
ఏ ముఖ్యమంత్రి హామీ అమలుకాని స్థితి \
ఎటూచాలని రూ. 700 కోట్ల కేటాయింపు
హెచ్చెల్సీ ఆధునీకరణా ఇంతేసంగతి
'హంద్రీ నీవా సుజల స్రవంతి' పథకం 'ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు'గా సాగుతోంది. బడ్జెట్ కేటాయింపులు రాయలసీమ వాసులను నిరాశ పరిచాయి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 575