అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, February 26, 2012

హంద్రీ నీవా ముందుకు సాగేనా?


ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి   Tue, 21 Feb 2012, IST

ఏ ముఖ్యమంత్రి హామీ అమలుకాని స్థితి \
ఎటూచాలని రూ. 700 కోట్ల కేటాయింపు 
హెచ్చెల్సీ ఆధునీకరణా ఇంతేసంగతి

'హంద్రీ నీవా సుజల స్రవంతి' పథకం 'ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు'గా సాగుతోంది. బడ్జెట్‌ కేటాయింపులు రాయలసీమ వాసులను నిరాశ పరిచాయి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 575

ఆగిన సొరంగం ఆవిరవుతున్న ఆశలు


ప్రజాశక్తి ప్రతినిధి - నల్గొండ   Mon, 20 Feb 2012, IST

3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేదెన్నడో ?
చెడిపోయిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌
మరమ్మతులకే 6 మాసాలు
2010లోనే పూర్తి కావాల్సింది
2014 దాకా పెరిగిన గడువు

జలయజ్ఞం పనులు పడకేశాయి. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టక పోవడంతో వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.... కానీ..! ఒక్క ఎకరాకూ నీరందలేదు. పెరిగిన ధరల

రైతు కంట్లో కారం


ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి   Mon, 20 Feb 2012,

గతేడాది క్వింటాలు మిర్చి ధర 14 వేలు
ప్రస్తుత కనిష్టం రూ.2,550; గరిష్టంగా రూ.3,800
తగ్గిన దిగుబడి.. పెరగని ధర
వినియోగదారులకు షాక్‌ షరా మామూలు!

గతేడాది సిరులు కురిపించిన మిరప ఈయేడు రైతుల కంట్లో కారం కొట్టింది. మిరప ధర భారీగా పతనమైంది. ఈ సాగుపై పెట్టిన పెట్టుబడులు చేతికొచ్చే పరిస్థితీ కనిపించడంలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం లేక మిరప రైతులు

శనగ ధర పతనం


ప్రజాశక్తి-ఒంగోలు ప్రతినిధి   Mon, 20 Feb 2012, IST  


క్వింటాలుకు మూడు వేలు
రూ.351కోట్లు నష్టపోనున్న రైతులు


శనగ ధర ఒక్కసారిగా పతనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ వాణిజ్య పంటగా ఉన్న శనగ.. దిగుబడి చేతికొచ్చే సమయంలో ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత పంట కాలంలో ఎన్నడూలేని విధంగా ధరలు పెరగడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. హఠాత్తుగా ధరలు పతనం

సాగునీటికి చెల్లుచీటీ!


ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో   Sat, 25 Feb 2012, IST

కేంద్ర ముసాయిదాలో కనపడని ప్రాధాన్యత
రానున్న రోజుల్లో వ్యవసాయం మరింత నిర్లక్ష్యం కానుందా? పారిశ్రామిక వేత్తలతో పోటీపడి రైతులు సాగుకోసం నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందా? అత్యంత కీలక రంగమైన వ్యవసాయానికి సాగునీటిని సరఫరా చేసే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకో నున్నాయా? కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 'జాతీయ జల విధాన ముసాయిదా-2012'

మార్కెట్ ముంచేస్తోంది!

రైతన్నకు దక్కని ‘గిట్టుబాటు’



ధర లేక విలవిల్లాడుతున్న పసుపు, కంది, పత్తి రైతులు
ఏడాదిలో రూ.10 వేల నుంచి రూ.4 వేలకు చేరిన పసుపు ధర
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
కందికీ కరువైన మద్దతు
ఒక్క నెలలోనే రూ.500 తగ్గిన పత్తి ధర

Friday, February 17, 2012

రాష్ట్ర బడ్జెట్ రూ.1,45, 854 కోట్లు

హైదరాబాద్ : ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా

Friday, February 3, 2012

పోరాటాలకు దిశానిర్దేశం


హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ నగర్‌ (ఖమ్మం)- ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి  
Fri, 3 Feb 2012, IST

  • స్వాగతోపన్యాసంలో 'తమ్మినేని'

పోరాడాట గడ్డ ఖమ్మంలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్ధేశం చేయనున్నాయని సభల ఆహ్వానసంఘం అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభల

విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఉద్యమం


హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ నగర్‌ (ఖమ్మం) నుండి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి :
 Fri, 3 Feb 2012, IST

  • సిపిఎం రాష్ట్ర మహాసభ హెచ్చరిక

పెంచిన విద్యుత్‌ చార్జీల ప్రతిపాదనను ఉసంహరించి ప్రజలపై భారాలను తగ్గించాలని గురువారం నాడిక్కడ ప్రారంభమైన సిపిఎం 23వ మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం శాసనమండలి నాయకుడు చెరుపల్లి సీతారాములు ప్రతిపాదించిన తీర్మానాన్ని కె. మురళి బలపరిచారు. తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

రానున్నది పోరాటాల కాలం


హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ నగర్‌ (ఖమ్మం) నుండి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి :  
Fri, 3 Feb 2012, IST

  • ఆత్మవిశ్వాసంతో ముందడుగు 
  • సిపిఎం రాజకీయ నిర్మాణ నివేదికలో రాఘవులు

రాబోయే కాలమంతా పోరాటాల కాలమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు, ఆ పార్టీ 23వ రాష్ట్ర మహాసభ ఖమ్మంలోని హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌నగర్‌ (భక్తరామదాస్‌ కళాక్షేత్రం)లో గురువార మధ్యాహ్నం