- అడుగంటిన భూగర్భ జలాలు
- వర్షాభావం, వినియోగం పెరగటమే కారణం
- గ్రామాల్లో తీవ్రమవుతున్న తాగునీ ఎద్దడి
- తెలంగాణలో మరింత దిగజారిన పరిస్థితులు
- 150-250 అడుగుల లోతులోనూ నీరు కష్టమే
హైదరాబాద్, జనవరి 26 (టీ న్యూస్):రాష్ట్రంలో రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా

