అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label వ్యవసాయం. Show all posts
Showing posts with label వ్యవసాయం. Show all posts

Friday, March 2, 2012

కరవు సాయం కరవే! (eenadu)


రుణాల రీషెడ్యూలూ లేదు 
కరవు పింఛను కానరాదు 
రాష్ట్రంలో రైతుల దుస్థితి ఇది 
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
వ్యవస్థాపరమైన జాప్యం రైతుకు శాపంగా మారింది. కరవు సాయం ఎండమావిగా మారింది. అప్పుల వూబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రైతుకు ప్రభుత్వం ఇచ్చే అరకొరసాయం ఎందుకు ఉపయోగపడకుండాపోతోంది. గత

Sunday, February 26, 2012

సాగునీటికి చెల్లుచీటీ!


ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో   Sat, 25 Feb 2012, IST

కేంద్ర ముసాయిదాలో కనపడని ప్రాధాన్యత
రానున్న రోజుల్లో వ్యవసాయం మరింత నిర్లక్ష్యం కానుందా? పారిశ్రామిక వేత్తలతో పోటీపడి రైతులు సాగుకోసం నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందా? అత్యంత కీలక రంగమైన వ్యవసాయానికి సాగునీటిని సరఫరా చేసే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకో నున్నాయా? కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 'జాతీయ జల విధాన ముసాయిదా-2012'

మార్కెట్ ముంచేస్తోంది!

రైతన్నకు దక్కని ‘గిట్టుబాటు’



ధర లేక విలవిల్లాడుతున్న పసుపు, కంది, పత్తి రైతులు
ఏడాదిలో రూ.10 వేల నుంచి రూ.4 వేలకు చేరిన పసుపు ధర
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
కందికీ కరువైన మద్దతు
ఒక్క నెలలోనే రూ.500 తగ్గిన పత్తి ధర

Monday, January 30, 2012

సాయం సగమే


  • రబీ పంట రుణాల లక్ష్యంలో 50 శాతమే పూర్తి

ఇవ్వాల్సింది 10 వేల కోట్లు, ఇచ్చింది 5 వేల కోట్లు
బ్యాంకు రుణాలు ఇప్పించడంలో సర్కారు విఫలం
చేసేది లేక ప్రైవేటు రుణాల వైపు రైతన్నలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అటు కరువు.. ఇటు కరెంటు కోతలతో నష్టాలను మూటగట్టుకున్న రైతన్నలకు రుణాలిచ్చి ఆదుకోవాల్సిన సర్కారు చేతులెత్తేసింది! రబీలో రైతులకు రూ.10 వేల కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. అందులో ఇప్పటిదాకా సగం మాత్రమే ఇచ్చింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేని అన్నదాతకు పెట్టుబడి ఖర్చుల కోసం ప్రైవేటు రుణాలే

Friday, January 27, 2012

అన్నదాతకు అదనపు రుణం!


రూ.9,345 కోట్ల ఎక్కువ పంట రుణాలు 
మొత్తం వ్యవసాయరంగానికి రూ.52 వేల కోట్లు 
కార్యాచరణను సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రైతులకు ఇవ్వాల్సిన పంట రుణాలను భారీగా పెంచాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. రూ.9,345 కోట్లు అదనంగా పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంమీద వ్యవసాయ రుణాలను రూ.52,711 కోట్లకు పెంచాలని చూస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికలో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర బ్యాంకర్ల సమితికి అందజేసి, చర్చించిన తరవాత తుది నిర్ణయం తీసుకుంటారు. తాజా ప్రతిపాదనల్లో పెద్దగా కోత ఉండకపోవచ్చని వ్యవసాయ శాఖ భావిస్తోంది. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఏటా బ్యాంకులు నెలల తరబడి జాప్యం చేయడం సర్వసాధారణమైంది. దీనివల్ల పంటల సాగు పనులు ప్రారంభించే తొలకరి సమయంలో పెట్టుబడులు అందక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. గత ఖరీఫ్‌కు సంబంధించి 2011, సెప్టెంబరు 30కల్లా రూ.20,285.43 కోట్ల పంటరుణాలు రైతులకు ఇవ్వాల్సి ఉండగా అక్టోబరు 20 నాటికి

Monday, January 23, 2012

పత్తి విత్తనాలకు పాత ధరే!

సర్కారుకు ప్రతిపాదించిన వ్యవసాయ శాఖ - నెలాఖరులోగా ప్రభుత్వ నిర్ణయం

రానున్న ఖరీఫ్‌లో రైతులకు విక్రయించే పత్తి విత్తనాల ధరలు పెంచకూడదని పేర్కొంటూ వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. పత్తి విత్తనాలపై కంపెనీలు ఇచ్చిన ఉత్పత్తి ఖర్చులు, రైతు సంఘాల విజ్ఞప్తులు, వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల అభిప్రాయాలతో వ్యవసాయ శాఖ ప్రతిపాదనలను రూపొందించింది. గత

Saturday, January 21, 2012

అనంతపురం జిల్లా వ్యవసాయం - ప్రధాన పంటలు

అనంతపురం జిల్లా : 
దేశంలోనే అత్యల్ప వర్షపాతం కల జిల్లా అనంతపురం. ఇక్కడి రైతులు అనునిత్యం ప్రకృతితో పోటీ పడుతుంటారు. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఖరీఫ్‌లో వేరుసెనగ పంట సాగులో అనంత రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఇటీవల కాలంలో పండ్లతోటల సాగులో కూడా మందంజలో ఉంది. తక్కువ నీటిని వినియోగించుకొని బిందు, తుంపెర పరికరాలతో పండ్లతోటలను సాగు చేస్తున్నారు. 89వేల హెక్టార్లలో ఉద్యానవనపంటలు సాగవుతున్నాయి. యేటా అనంత నుంచి 9.95 లక్షల మెట్రిక్‌ టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో 63 మండలాలకు గాను 11 వ్యవసాయ డివిజన్లుగా విభజించారు.

ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ సమాచారం



ఆదిలాబాద్ జిల్లా :

వ్యవసాయ సమాచారం :
జిల్లాను 11 వ్యవసాయ డివిజన్లుగా విభజించారు. జిల్లాలోని 52 మండలాల్లో 16,01,616 హెక్టార్ల భూ భాగం ఉంది. ఇందులో 6,91 లక్షల హెక్టార్లు అటవీ ప్రాంతం కాగా 6.92 లక్షల హెక్టార్లు సాగుకు అనువైన భూమి ఉంది. మిగిలిన భూమి గుట్టలు, చెట్లు, ఎగుడు దిగుడు వ్యవసాయేతర తదితర వాటితో ఉన్నాయి.ఇందులో నీటి ఆధారంగా సాగయ్యే భూమి 2.10 లక్షల హెక్టార్లు మాత్రమే. 
కాలువల ద్వారా 60,564 హెక్టార్లు, ట్యాంకుల ద్వారా 72005, హెక్టార్లు, బావులు, బోర్లు ఆధారంగా 49,748 హెక్టార్లు, ఎత్తిపోతలు తదితర పథకాల ద్వారా వాటితో 28,307 హెక్టార్లు సాగు అవుతుంది. జిల్లాలో నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 1157.0 మీమీలు.

మిశ్రమ నేలలు... విభిన్న పంటలు


Ō֪½Õp-’î-ŸÄ-«J >©Çx:

NÕ“¬Á«Õ ¯ä©©Õ... NGµÊo X¾¢{©Õ
ŸµÄ¯Ãu-’Ã-ª½¢’à æXªí¢-CÊ ÅŒÖª½Õp-’î-ŸÄ-«J >©Çx©ð «J-Åî-¤Ä{Õ Æ¯ä¹ ª½Âé X¾¢{©Õ ²Ä’¹-«Û-Ōբ-šÇªá. ƒÂ¹ˆœ¿ Ê©x-êª-’¹œË, ƒ®¾Õ¹, ‡“ª½-¯ä-©©Õ ÅŒC-ÅŒª½ ÍÃ©Ç ª½Âé ²Ä’¹Õ-¯ä-©©Õ …¯Ãoªá. ¯ä©-ª½Â¹¢, FšË ²ù©-¦µÇuEo ¦šÌd X¾¢{© ²Ä’¹Õ •ª½Õ-’¹Õ-ŌբC. >©Çx©ð «J ÅŒªÃyÅŒ Í窽¹×, ÆX¾-ªÃ©Õ, X¾Ah, „çṈ-èïÊo, ‚ªá-©ü-¤¶Ä„þÕ X¾¢{©Õ Â¹ØœÄ ÆCµ-¹¢’à ²Ä’¹-«Û-ÅŒÕ-¯Ãoªá.