(10)
ప్రజాశక్తి - కడప ప్రతినిధి Wed, 29 Feb 2012, IST
కృష్ణా జలాలకు మోక్షమెప్పుడో..?
ప్రాజెక్టుల పూర్తికి చకోరపక్షుల్లా కడప ప్రజల ఎదురుచూపు
నీటి ప్రాజెక్టులకు నిధుల కోత కడప జిల్లా ప్రజలకు గుండెకోతగా తయారైంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్ఎస్ఎస్) పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు గంగ పరిస్థితీ అలాగే ఉంది. మూడున్నరేళ్ల కిందట జాతికి అంకితం చేసినా.. ఈనాటికీ వెలిగొల్లు ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఆయకట్టుకు చేరలేదు. ప్రభుత్వం
