అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label ప్రాజెక్టులు. Show all posts
Showing posts with label ప్రాజెక్టులు. Show all posts

Friday, March 2, 2012

సా...గుతున్న 'గాలేరు-నగరి'


(10)
ప్రజాశక్తి - కడప ప్రతినిధి   Wed, 29 Feb 2012, IST

కృష్ణా జలాలకు మోక్షమెప్పుడో..?
ప్రాజెక్టుల పూర్తికి చకోరపక్షుల్లా కడప ప్రజల ఎదురుచూపు

నీటి ప్రాజెక్టులకు నిధుల కోత కడప జిల్లా ప్రజలకు గుండెకోతగా తయారైంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్‌ఎస్‌ఎస్‌) పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు గంగ పరిస్థితీ అలాగే ఉంది. మూడున్నరేళ్ల కిందట జాతికి అంకితం చేసినా.. ఈనాటికీ వెలిగొల్లు ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఆయకట్టుకు చేరలేదు. ప్రభుత్వం

నాసిగా డెల్టా ఆధునీకరణ పనులు


(9)
ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి   Tue, 28 Feb 2012, IST

మట్టిపనుల్లో కోటి రూపాయలకుపైగా కైంకర్యం
గుత్తేదారుల ఇష్టారాజ్యం
పనులు చేయించలేమంటున్న అధికారులు

గతేడాది ప్రారంభించిన డెల్టా ఆధునీకరణ పనులు నాసిగా మారాయి. కృష్ణాజిల్లా బంటుమిల్లి కాల్వకు రూ.129 కోట్లు, కెఇబి దాని బ్రాంచ్‌ కాల్వలకు రూ.147.70 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. టెండర్‌ దక్కించుకున్న పటేల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ నేరుగా పనులు చేపట్టకుండా సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే గుత్తేదారులు పనులను

ఏ ఒక్కటీ పూర్తికాని దేవాదుల..!


(8)
ప్రజాశక్తి - వరంగల్‌ ప్రతినిధి   Mon, 27 Feb 2012, IST

రూ. 5,670 కోట్లు ఖర్చు
ఒక్క ఎకరాకూ అందని నీరు
పదేళ్లుగా రైతుల ఎదురుచూపు

జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు మొదలెట్టి దశాబ్దం గడిచింది. ఇప్పటిదాకా ఏ ఒక్క దశా పూర్తికాలేదు. ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ఈ ప్రాజెక్టును ఐదేళ్లలో, మూడు దశల్లో నిర్మించి 6 లక్షల 52 వేల 40 ఎకరాలకు సాగు నీటిని, పలు ప్రాంతాలకు తాగు నీరు అందించాలనేది లక్ష్యం. మూడు దశలుగా నిర్మించనున్న ఈ

అబ్రకదబ్ర...


(7)
ప్రజాశక్తి - ఆదిలాబాద్‌ ప్రతినిధి   Sun, 26 Feb 2012, IST

పైసా విడుదల చేస్తే ఒట్టు
సాగులో కొచ్చిన భూమి సున్నా
ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు మధ్యతరహా ప్రాజెక్టుల తీరిది

'అంకెల గారడ' అంటారో.. 'అబ్రకదబ్ర' అంటారో మీ ఇష్టం!. ఒక్కటి మాత్రం నిజం. ఈ ప్రభుత్వం 'పంచపాండవులు- మంచంకోళ్లు' చందంగా ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలతో పరిహాసమాడింది. జిల్లాలో ఆరు మధ్యతరహా నీటి పథకాలకు మూడేళ్లుగా నిధులు కేటాయిస్తూనే ఉంది. కానీ ఒక్క పైసా విడుదల చేస్తే ఒట్టు. పలికేవి శుష్కప్రియాలు, చూపేవి శూన్య'హస్తాలు' అని జిల్లా ప్రజలు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఈసడించుకుంటున్నారు.

కంతనపల్లిపై కనికరమేది..!


(6)
ప్రజాశక్తి-వరంగల్‌ ప్రతినిధి   Sat, 25 Feb 2012, IST

మూడేళ్లుగా పాలకుల నాన్చివేత
అరకొర కేటాయిపులకే పరిమితం
పూర్తైతే 7.50 లక్షల ఎకరాలకు నీరు


వరంగల్‌ జిల్లాలోనే అతి పెద్ద బహుళార్ధక ప్రాజెక్టు అయిన కంతనపల్లి నిర్మాణానికి నిధులలేమి వెంటాడుతోంది. నిధులు కేటాయించడంలోనూ, విడుదల చేయడంలో ప్రభుత్వం ప్రతిసారీ మొండిచేయే చూపుతోంది. ప్రాజెక్టు వ్యయాన్ని 10వేల 450 కోట్లుగా నిర్ధారించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని 7లక్షల

రామతీర్థ సాగర్‌కు ఎఐబిపి హుళక్కి


(5)
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి   Fri, 24 Feb 2012, IST
రూ.15కోట్ల ఎగనామం?

జలయజ్ఞంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. కేంద్రం నుంచి ప్రాజెక్టుల పూర్తికి తన వాటాగా ఇస్తానన్న 20 శాతం నిధులకు ఎఐబిపి (యాక్సెలరేటరీ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగ్రాం)

ఒక్క ఎకరానికీ నీరివ్వలేదు


(4)

ప్రజాశక్తి - ఒంగోలు ప్రతినిధి   Thu, 23 Feb 2012, IST

రూ.498 కోట్ల వ్యయం - గుండ్లకమ్మ కాల్వలు ఏర్పాటు కాని వైనం - వెలుగొండ సొరంగం పనుల్లో తీవ్ర జాప్యం
ప్రకాశం జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. తాజా బడ్జెట్‌లో గుండ్లకమ్మకు రూ.నాలుగున్నర కోట్లు కేటాయించింది. గతేడాది రూ.మూడు కోట్లు కేటాయించారు. వెలుగొండ

కరువు జిల్లాతో క్రూర పరిహాసం


(3)
ప్రజాశక్తి - మహబూబ్‌నగర్‌ ప్రతినిధి   Wed, 22 Feb 2012, IST

మరో 2 వేల కోట్లిస్తేనే పాలమూరు ప్రాజెక్టులకు మోక్షం
'కోడ్‌'తో బెడిసికొట్టిన కాంగ్రెస్‌ నేతల కెఎల్‌ఐ పన్నాగం


''పాలమూరులో వలసలాపుతాం. బీళ్లను పచ్చగా కళకళలాడేలా మార్చేస్తాం. రెండు పంటలకు నీరందిస్తాం. కృష్ణా నీటిని ఎత్తిపోతల ద్వారా అందించి జిల్లాకు వైభవం తెస్తాం.. ఆకలిచావులూ ఆత్మహత్యలూలేని జిల్లాగా తీర్చిదిద్దుతాం'' అని ఉపన్యాసాలిచ్చి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్‌ నేతలు కరువు జిల్లాతో ఇప్పుడు క్రూర

నీరుగారుతున్న జలయజ్ఞం (eenadu)


5.02లక్షల ఎకరాలు తగ్గిన సాగు విస్తీర్ణం 

జలయజ్ఞం ప్రాజెక్టులు చేపట్టిన రెండేళ్ల తరవాత నుంచి ఏటా అదనంగా కొన్ని లక్షల ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యం కల్పించామని చెబుతూ రాష్ట్రప్రభుత్వం ఆరేళ్లుగా వివరాలు ప్రకటిస్తోంది. సర్కారు ప్రకటనలన్నీ నిజం

Sunday, February 26, 2012

హంద్రీ నీవా ముందుకు సాగేనా?


ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి   Tue, 21 Feb 2012, IST

ఏ ముఖ్యమంత్రి హామీ అమలుకాని స్థితి \
ఎటూచాలని రూ. 700 కోట్ల కేటాయింపు 
హెచ్చెల్సీ ఆధునీకరణా ఇంతేసంగతి

'హంద్రీ నీవా సుజల స్రవంతి' పథకం 'ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు'గా సాగుతోంది. బడ్జెట్‌ కేటాయింపులు రాయలసీమ వాసులను నిరాశ పరిచాయి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 575

ఆగిన సొరంగం ఆవిరవుతున్న ఆశలు


ప్రజాశక్తి ప్రతినిధి - నల్గొండ   Mon, 20 Feb 2012, IST

3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేదెన్నడో ?
చెడిపోయిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌
మరమ్మతులకే 6 మాసాలు
2010లోనే పూర్తి కావాల్సింది
2014 దాకా పెరిగిన గడువు

జలయజ్ఞం పనులు పడకేశాయి. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టక పోవడంతో వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.... కానీ..! ఒక్క ఎకరాకూ నీరందలేదు. పెరిగిన ధరల