అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, December 25, 2014

క్రిస్టియన్ మిషనరీలు 100 plus

Sakshi | Updated: December 25, 2014
క్రిస్టియన్ మిషనరీలు 100 plus
తెలుగు ప్రాంతంలో క్రైస్తవ మత పరిచయం ఏ సంవత్సరంలో జరిగిందో ఇతమిద్ధంగా చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ... 16వ శతాబ్దం తొలినాళ్లలో పోర్చుగీసులు అడుగుపెట్టిన నాటి నుంచి తెలుగువారికి ఏసు క్రీస్త్రు పరిచయమయ్యాడని క్రైస్తవ పెద్దల అభిప్రాయం.

1753లో ఫ్రెంచి నుంచి క్రిస్టియన్ మిషనరీలు కొన్ని తెలుగునాట క్రైస్తవ మతంపై గట్టి నమ్మకం కలగజేశాయని ఓ వాదన. 1800 నాటికి గోల్కొండ రాజ్యంలో

శాంతి సంబరం

    
     శాంతి, ప్రేమ, కరుణ రూపమే జీసస్‌. ఆదరణ, అభిమానం... సామరస్యం, సౌభ్రాతృత్వాల గడ్డ మన దేశం. అలాంటి దేశంలో ఏసుప్రభువు స్మరణతో జనం తరిస్తున్నది. మిన్నంటుతున్న ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్‌ సంబరాలను ఆస్వాదిస్తున్నారు. ఆకాశంలోని నక్షత్రాల్లా జీవన గమనంలో అందరికీ నవోదయం కావాలని ఆకాంక్షిస్తూ...
ఏసుకు మరో పేరు కాపరి. గొర్రెల పాకలో జన్మించాడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే బైబిలు చదవాల్సిందే.కొత్త పాత నిబంధనలతో 66 పుస్తకములు కలిపితే బైబిల్‌. ఆ బైబిల్‌ను ఏసు సహచరులు,