అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label బడ్జెట్. Show all posts
Showing posts with label బడ్జెట్. Show all posts

Thursday, March 28, 2013

బ్యాడ్‌ ఏప్రిల్‌

  • సగటు మనిషిపై భారాల సమ్మెట దెబ్బ
  • కొత్త ఆర్థిక సంవత్సర ఆగమన వేళ డీలా!
ఏప్రిల్‌ ఒకటి.. కొత్త ఆర్థిక సంవత్సర ప్రారంభ దినం.. ఎవరైనా కొత్త ఆర్థిక సంవత్సరంలో తన ఇంటి బడ్జెట్‌.. వస్తున్న ఆదాయానికి అనుగుణంగా ఉండాలని, ఉన్నంతలో కాస్త మిగుల్చుకోవాలని ఆశిస్తాడు. రానున్న ఏప్రిల్‌ ఒకటో తేదీ

Friday, March 1, 2013

తినకు... చూడకు... మాట్లాడకు...


నగర జీవికి నిరాశే

ఆశలపై నీళ్లు...
కేంద్ర బడ్జెట్ మాయాజాలం
వేతనజీవుల ఆశ అడియాశే
వీకెండ్ జోష్‌కు కళ్లెం
బ్రాండెడ్ వస్తువులతో విలాసాలు ‘ఖరీదు’
లగ్జరీకి మధ్యతరగతి దూరం..దూరం

సాక్షి, సిటీబ్యూరో: అర్థం కాని అంకెలు.. గణాంకాల గారడి.. జనానికి బురిడీ.. అంతా చిదంబర రహస్యం. వేతన జీవుల, మధ్య తరగతి వాసుల ఆశలపై కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లింది. సిమెంటు, స్టీలు ధరలు పెరగడంతో సగటు జీవులకు సొంతింటి కల కల్లగానే మిగలనుంది. గృహ రుణాలపై ఒక శాతం వడ్డీ రాయితీ ఒకింత ఊరట. నగరంలో

Thursday, February 28, 2013

రైల్వే బడ్జెట్‌లో రంగారెడ్డిజిల్లా ఊసేలేదు...

కలల్లోనే రైళ్లు.. కాగితాల్లో హామీలు..
కొత్త బడ్జెట్‌లోనూ జిల్లా వాసికి నిరాశే
ఈనాడు, రంగారెడ్డిజిల్లా
కొత్త రైళ్లు వస్తాయన్న ఆశలు ఆవిరైపోయాయి. .ఆదర్శ రైల్వేస్టేషన్లుగా

మెదక్‌ జిల్లాకు అరకొర కేటాయింపులు

మోదం... ఖేదం
మనోహరబాద్‌-కొత్తపల్లి లైన్‌కు రూ.20 కోట్లు
అక్కన్నపేట-మెదక్‌ లైన్‌కు రూ.1.10 కోట్లు
సిద్దిపేట-అక్కన్నపేట కొత్త లైన్‌ సర్వే
ఇదీ రైల్వే బడ్జెట్‌ తీరు
న్యూస్‌టుడే, మెదక్‌
రైల్వే బడ్జెట్‌పై జిల్లావాసులు పెట్టుకొన్న ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరలేదు. ఆయా ప్రాజెక్టులకు వందల కోట్లు అవసరమైతే నామమాత్రం నిధుల

రాష్ట్రానికి 9 ఎక్స్‌ప్రెస్‌లు



రాష్ట్రం మీదుగా ప్రయాణించేవి మరో 6
ఒక మెము, ప్యాసింజర్‌ రైలు కూడా
దేశవ్యాప్తంగా మొత్తం 67 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు
26 కొత్త ప్యాసింజర్లు
57 రైళ్ల పొడిగింపు
24 రైళ్ల రాకపోకల సంఖ్య పెంపు
ఈనాడు - న్యూఢిల్లీ
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 9 కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఒక ప్యాసింజర్‌

రాష్ట్రానికి సున్నం : ఈసారీ కేటాయింపుల్లో రిక్తహస్తం




డబ్లింగ్‌కు గత ఏడాది కంటే రూ.54 కోట్ల తగ్గింపు
కొత్త లైన్లకు పెరగని కేటాయింపులు
సర్వే పూర్తయిన ప్రాజెక్టులూ బేఖాతరు
కొత్త రైళ్ల ప్రకటనలోనూ తీవ్ర అన్యాయమే
ఈనాడు - హైదరాబాద్‌
లాభార్జనలో బంగారు బాతులాంటి దక్షిణ మధ్య రైల్వేకు ఈ బడ్జెట్‌లోనూ

1 సర్వే... 2 రైళ్లు... 3 పొడిగింపులు : గ్రేటర్‌కి దక్కింది అంతే


హైదరాబాదీలకు అందని బన్సాల్‌ రైలు
సికింద్రాబాద్‌లో ఆర్థిక నిర్వహణపై శిక్షణా కేంద్రం ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, సికింద్రాబాద్‌
నగరవాసులకు బన్సాల్‌ రైలు బండి అందకుండాపోయింది. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తీవ్రంగా నిరాశపరిచింది. రైల్వేలపరంగా ఎన్నో ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్న హైదరాబాదీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. పాత ప్రకటనలను, హామీలను,

Friday, February 17, 2012

రాష్ట్ర బడ్జెట్ రూ.1,45, 854 కోట్లు

హైదరాబాద్ : ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా