అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Saturday, March 3, 2012

రాజకీయ రంగుటద్దాల్లో ఉపాధి హామీ


  Fri, 2 Mar 2012, IST

వ్యవసాయం దివాళ తీయడానికి ఉపాధిపథకం కారణం కాదు. ప్రభుత్వ విధానాలే. మార్కెట్‌ మాయా జాలం, ధళారుల దోపిడి ముఖ్యకారణం. ఈ సంవత్సర కాలంలో ఎరువుల ధరలు రెండు రెట్లు పెరిగాయి. రైతుల పెట్టుబడులు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రుణాలు అందక, విద్యుత్‌ సౌకర్యం లేక అతివృష్టి, అనావృష్టి. వీటికి తోడు అనేక కష్టాలుపడి చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు.

Friday, March 2, 2012

సా...గుతున్న 'గాలేరు-నగరి'


(10)
ప్రజాశక్తి - కడప ప్రతినిధి   Wed, 29 Feb 2012, IST

కృష్ణా జలాలకు మోక్షమెప్పుడో..?
ప్రాజెక్టుల పూర్తికి చకోరపక్షుల్లా కడప ప్రజల ఎదురుచూపు

నీటి ప్రాజెక్టులకు నిధుల కోత కడప జిల్లా ప్రజలకు గుండెకోతగా తయారైంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్‌ఎస్‌ఎస్‌) పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు గంగ పరిస్థితీ అలాగే ఉంది. మూడున్నరేళ్ల కిందట జాతికి అంకితం చేసినా.. ఈనాటికీ వెలిగొల్లు ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఆయకట్టుకు చేరలేదు. ప్రభుత్వం

నాసిగా డెల్టా ఆధునీకరణ పనులు


(9)
ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి   Tue, 28 Feb 2012, IST

మట్టిపనుల్లో కోటి రూపాయలకుపైగా కైంకర్యం
గుత్తేదారుల ఇష్టారాజ్యం
పనులు చేయించలేమంటున్న అధికారులు

గతేడాది ప్రారంభించిన డెల్టా ఆధునీకరణ పనులు నాసిగా మారాయి. కృష్ణాజిల్లా బంటుమిల్లి కాల్వకు రూ.129 కోట్లు, కెఇబి దాని బ్రాంచ్‌ కాల్వలకు రూ.147.70 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. టెండర్‌ దక్కించుకున్న పటేల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ నేరుగా పనులు చేపట్టకుండా సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే గుత్తేదారులు పనులను

ఏ ఒక్కటీ పూర్తికాని దేవాదుల..!


(8)
ప్రజాశక్తి - వరంగల్‌ ప్రతినిధి   Mon, 27 Feb 2012, IST

రూ. 5,670 కోట్లు ఖర్చు
ఒక్క ఎకరాకూ అందని నీరు
పదేళ్లుగా రైతుల ఎదురుచూపు

జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు మొదలెట్టి దశాబ్దం గడిచింది. ఇప్పటిదాకా ఏ ఒక్క దశా పూర్తికాలేదు. ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ఈ ప్రాజెక్టును ఐదేళ్లలో, మూడు దశల్లో నిర్మించి 6 లక్షల 52 వేల 40 ఎకరాలకు సాగు నీటిని, పలు ప్రాంతాలకు తాగు నీరు అందించాలనేది లక్ష్యం. మూడు దశలుగా నిర్మించనున్న ఈ

అబ్రకదబ్ర...


(7)
ప్రజాశక్తి - ఆదిలాబాద్‌ ప్రతినిధి   Sun, 26 Feb 2012, IST

పైసా విడుదల చేస్తే ఒట్టు
సాగులో కొచ్చిన భూమి సున్నా
ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు మధ్యతరహా ప్రాజెక్టుల తీరిది

'అంకెల గారడ' అంటారో.. 'అబ్రకదబ్ర' అంటారో మీ ఇష్టం!. ఒక్కటి మాత్రం నిజం. ఈ ప్రభుత్వం 'పంచపాండవులు- మంచంకోళ్లు' చందంగా ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలతో పరిహాసమాడింది. జిల్లాలో ఆరు మధ్యతరహా నీటి పథకాలకు మూడేళ్లుగా నిధులు కేటాయిస్తూనే ఉంది. కానీ ఒక్క పైసా విడుదల చేస్తే ఒట్టు. పలికేవి శుష్కప్రియాలు, చూపేవి శూన్య'హస్తాలు' అని జిల్లా ప్రజలు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఈసడించుకుంటున్నారు.

కంతనపల్లిపై కనికరమేది..!


(6)
ప్రజాశక్తి-వరంగల్‌ ప్రతినిధి   Sat, 25 Feb 2012, IST

మూడేళ్లుగా పాలకుల నాన్చివేత
అరకొర కేటాయిపులకే పరిమితం
పూర్తైతే 7.50 లక్షల ఎకరాలకు నీరు


వరంగల్‌ జిల్లాలోనే అతి పెద్ద బహుళార్ధక ప్రాజెక్టు అయిన కంతనపల్లి నిర్మాణానికి నిధులలేమి వెంటాడుతోంది. నిధులు కేటాయించడంలోనూ, విడుదల చేయడంలో ప్రభుత్వం ప్రతిసారీ మొండిచేయే చూపుతోంది. ప్రాజెక్టు వ్యయాన్ని 10వేల 450 కోట్లుగా నిర్ధారించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని 7లక్షల

రామతీర్థ సాగర్‌కు ఎఐబిపి హుళక్కి


(5)
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి   Fri, 24 Feb 2012, IST
రూ.15కోట్ల ఎగనామం?

జలయజ్ఞంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. కేంద్రం నుంచి ప్రాజెక్టుల పూర్తికి తన వాటాగా ఇస్తానన్న 20 శాతం నిధులకు ఎఐబిపి (యాక్సెలరేటరీ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగ్రాం)

ఒక్క ఎకరానికీ నీరివ్వలేదు


(4)

ప్రజాశక్తి - ఒంగోలు ప్రతినిధి   Thu, 23 Feb 2012, IST

రూ.498 కోట్ల వ్యయం - గుండ్లకమ్మ కాల్వలు ఏర్పాటు కాని వైనం - వెలుగొండ సొరంగం పనుల్లో తీవ్ర జాప్యం
ప్రకాశం జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. తాజా బడ్జెట్‌లో గుండ్లకమ్మకు రూ.నాలుగున్నర కోట్లు కేటాయించింది. గతేడాది రూ.మూడు కోట్లు కేటాయించారు. వెలుగొండ

కరువు జిల్లాతో క్రూర పరిహాసం


(3)
ప్రజాశక్తి - మహబూబ్‌నగర్‌ ప్రతినిధి   Wed, 22 Feb 2012, IST

మరో 2 వేల కోట్లిస్తేనే పాలమూరు ప్రాజెక్టులకు మోక్షం
'కోడ్‌'తో బెడిసికొట్టిన కాంగ్రెస్‌ నేతల కెఎల్‌ఐ పన్నాగం


''పాలమూరులో వలసలాపుతాం. బీళ్లను పచ్చగా కళకళలాడేలా మార్చేస్తాం. రెండు పంటలకు నీరందిస్తాం. కృష్ణా నీటిని ఎత్తిపోతల ద్వారా అందించి జిల్లాకు వైభవం తెస్తాం.. ఆకలిచావులూ ఆత్మహత్యలూలేని జిల్లాగా తీర్చిదిద్దుతాం'' అని ఉపన్యాసాలిచ్చి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్‌ నేతలు కరువు జిల్లాతో ఇప్పుడు క్రూర

' ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ' అంటే ... ?



ఆదివారం అనుబంధం- కె.ఎక్స్‌.రాజు   Sun, 26 Feb 2012, IST

నిత్యజీవితంలో సాంకేతిక వినియోగం ఒక భాగం. త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం భావి తరాలకు నిత్యావసరం. కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ ఆవిష్కరణతో అనేక నూతన సాంప్రదాయాలకు కూడా నాంది

కొండను తవ్వి ఎలుకను పడుతున్న రెవెన్యూ సదస్సులు


  Thu, 1 Mar 2012, IST

గ్రామాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. వీటిని జనవరి 18 నుండి మార్చి 17 వరకూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, శివారు గ్రామాల్లోనూ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత సమస్యలన్నిటికీ సర్వరోగ నివారిణి

ఎరువుల సబ్సిడీకి కోత


న్యూఢిల్లీ   Fri, 2 Mar 2012, IST

33 శాతం తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం 
రైతులపై ధరల పిడుగు


వ్యవసాయ ఖర్చులు పెరిగి, పంటకు ధర దక్కక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉండగా కేంద్ర మంత్రివర్గం ఎరువులపై సబ్సిడీకి కోత విధించింది. డై అమ్మోనియం ఫాస్ఫేట్‌ (డిఎపి), మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంఓపి) వంటి కీలక ఎరువులపై ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీల్లో 33 శాతం మేర కోత విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. డిఎపి, ఎంఓపి

22 శాతం మంది తల్లులు మైనర్లే


న్యూఢిల్లీ   Thu, 1 Mar 2012, IST

భారత్‌లో ఇంకా బాల్య వివాహాలు...గృహ హింస 
యునిసెఫ్‌ తాజా నివేదిక వెల్లడి


బాల్య వివాహాలు, చిన్న వయసులోనే మాతృత్వం, గృహ హింస వంటి సమస్యలు ఆధునిక భారతాన్ని ఇంకా వెన్నాడుతూనే వున్నాయి. యునిసెఫ్‌ బుధవారం విడుదల చేసిన 'ప్రపంచ చిన్నారుల నివేదిక -2012' తాజా

రైతుకు కష్టం... ఎగుమతి నష్టం


ప్రజాశక్తి-హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి   Fri, 2 Mar 2012, IST
పత్తి సాగు తీరు తెన్నులు


ఇటు చూస్తే ఒంటి నిండా బట్టల్లేని వారు, అటు చూస్తే పత్తి ధర రాక భోరుమంటున్న రైతులు !! అటు చూస్తే మన దేశం నుంచి గతేడాది కంటే పత్తి ఎగుమతుల పెరుగుదల, ఇటు చూస్తే అంతకు ముందు కంటే తక్కువ ఆదాయం !!! మనం ఎవరికోసం పత్తి పండిస్తున్నట్లు, ఎవరిని ఉద్దరించేందుకు ఎగుమతి చేస్తున్నట్లు? పత్తి మార్కెట్‌ తీరు

స్పెయిన్‌లో విద్యార్థుల భారీ నిరసనలు


మాడ్రిడ్   Fri, 2 Mar 2012, IST

విద్యకు కోతలపై వ్యతిరేకత 
బార్సిలోనాలో పోలీసు లాఠీఛార్జి


ఉపాధ్యాయుల లేఆఫ్‌లు, క్రిక్కిరిసిన క్యాంపస్‌లు, రూమ్‌ హీటర్లు లేని తరగతి గదులకు దారితీస్తున్న విద్యా కోతలకు నిరసనగా స్పెయిన్‌వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి ప్రదర్శనలు

అమెరికా ఒత్తిడికి దాసోహం


prajasakti   Thu, 1 Mar 2012, IST

సిరియా విషయంలో తీరు మార్చుకోవడం, ఇరాన్‌ విషయంలో వ్యవహరిస్తున్న వైఖరి భారత విదేశాంగ నీతిలో వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నాయి. విశాల జాతీయ ప్రయోజనాల ప్రాతిపదికగా స్వతంత్ర విధానాన్ని ఇంకెంతమాత్రం అనుసరించడం లేదు. సామ్రాజ్యవాద ఒత్తిళ్లు, అమెరికా భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకు దాసోహమంటోంది.

గుక్కెడు నీళ్లూ.. కరువే


- అడుగంటిన భూగర్భ జలాలు
- వర్షాభావం, వినియోగం పెరగటమే కారణం 
- గ్రామాల్లో తీవ్రమవుతున్న తాగునీ ఎద్దడి
- తెలంగాణలో మరింత దిగజారిన పరిస్థితులు
- 150-250 అడుగుల లోతులోనూ నీరు కష్టమే 


హైదరాబాద్, జనవరి 26 (టీ న్యూస్):రాష్ట్రంలో రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా

రాజధానిలో జోరుగా అక్రమనీటి వ్యాపారం

Published Date : Friday, 10/2/2012 1:11 PM IST


* పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ బోర్లు
* చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
* అడుగంటుతున్న భూగర్భ జలాలు


నగర శివార్లలో అక్రమ మంచినీటి వ్యాపారం జోరందుకుంటోంది. ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసి నీటిని తోడేస్తున్న అక్రమార్కులు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. కళ్ళముందే నీటి వ్యాపారం జరుగుతున్నా..అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు

‘జల’దరింపు..!!

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో క‘న్నీటి’ కష్టాలు ప్రారంభమయ్యాయి. సాగు మాటెలావున్నా, తాగునీటికీ కరవొచ్చే పరిస్థితి దాపురించింది. వచ్చే వేసవికి సమస్య మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ముంచుకొస్తోందని భూగర్భ జలాల నిపుణులు

సాధనాల... అతనో సంచలనం


ఉస్మానియాలో ఎం.టెక్‌ బంగారు పతక గ్రహీత 
ఇంజినీరు ఉద్యోగం వదలి ఉద్యమబాట 
రెండు నెలల్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ 
మొన్న జంగల్‌ మహల్‌ వద్ద మల్లోజుల ఎన్‌కౌంటర్‌ 
నేడు కోల్‌కతలో రామకృష్ణ అరెస్టు 
హుస్నాబాద్‌, న్యూస్‌టుడే
అపారమైన సాంకేతిక పరిజ్ఞానం.. అంతకంటే మిన్నగా సామాజిక స్పృహ.. ఈ రెండు కలిస్తే సాధనాల రామకృష్ణ అలియాస్‌ సాధుల రామకృష్ణ. హుస్నాబాద్‌ మండలం అంతకపేటకు చెందిన ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కేంద్ర సాంకేతిక కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజల

కరవు సాయం కరవే! (eenadu)


రుణాల రీషెడ్యూలూ లేదు 
కరవు పింఛను కానరాదు 
రాష్ట్రంలో రైతుల దుస్థితి ఇది 
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
వ్యవస్థాపరమైన జాప్యం రైతుకు శాపంగా మారింది. కరవు సాయం ఎండమావిగా మారింది. అప్పుల వూబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రైతుకు ప్రభుత్వం ఇచ్చే అరకొరసాయం ఎందుకు ఉపయోగపడకుండాపోతోంది. గత

పోషకాధార ఎరువుల రాయితీలో కోత (eenadu)


న్యూఢిల్లీ, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
డీఏపీ, ఎంఓపీ వంటి పోషకాధార ఎరువుల రాయితీపై రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 33 శాతం వరకు కోత విధించింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గినందున, ఎక్కువగా దిగుమతిపైనే ఆధారపడుతున్నందున

నీరుగారుతున్న జలయజ్ఞం (eenadu)


5.02లక్షల ఎకరాలు తగ్గిన సాగు విస్తీర్ణం 

జలయజ్ఞం ప్రాజెక్టులు చేపట్టిన రెండేళ్ల తరవాత నుంచి ఏటా అదనంగా కొన్ని లక్షల ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యం కల్పించామని చెబుతూ రాష్ట్రప్రభుత్వం ఆరేళ్లుగా వివరాలు ప్రకటిస్తోంది. సర్కారు ప్రకటనలన్నీ నిజం

Thursday, March 1, 2012

పాతాళానికి ప్రాణ జలాలు!


అంతకంతకూ తరిగిపోతున్న భూగర్భ జలవనరులు 
85 శాతం బోర్లపై ప్రభావం 
అప్పుడే తాగునీటికి కటకట 
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
భూగర్భ జలాలు అంతకంతకూ తరిగిపోతుండటంతో తాగునీరు, సాగునీరుపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో 85 శాతం బోర్లలో వచ్చే నీళ్లు తగ్గడం, లేదా ఎండిపోవడం జరిగే పరిస్థితి ఏర్పడిందని భూగర్భ జల వనరులశాఖ

పాతాళానికి ప్రాణ జలాలు (ఈనాడు)