అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, May 10, 2012

దళిత గిరిజనుల అభివృద్ధి ఇలాగేనా?

డా|| బి. గంగారావు   Wed, 9 May 2012, IST  
60శాతం దళితులు, 73శాతం గిరి జనుల ఇళ్లు నేటకీి మట్టి నేలలే. మెజాయిక్‌, టైల్స్‌తో ఇంటి ఫ్లోరింగ్‌ కలిగిన వారు 5.23 శాతం దళితులుంటే, 3.54 శాతం గిరిజనులున్నారు. మిగిలినవారు చెక్క, సిమెంట్‌ ఫ్లోరింగ్‌ కలిగి ఉన్నారు. ఇళ్ళలోని గదులు సంఖ్యను పరిశీలిస్తే ఎంత దుర్భరస్థితిలో దళితులు, గిరిజనులు ఉన్నారో అర్థమవుతుంది.

Monday, May 7, 2012

ఆరోగ్యం అందరి హక్కు

  • అందుకోసం ఉద్యమిద్దాం
  • పిహెచ్‌సిలను బలోపేతం చేయాలి
  • జిడిపిలో 3 శాతం నిధులు కేటాయించాలి
  • జెవివి సదస్సులో శ్రీనాధ్‌రెడ్డి, తదితరులు

అనంతగిరి పర్యటకం... ఇక ఖరీదేనోయ్‌!


గది అద్దెలు పెంచేసిన పర్యటకశాఖ
వారాంతపు సెలవుల్లో 90 శాతం అదనం
న్యూస్‌టుడే, వికారాబాద్‌

అడుగంటిన జలం...శుద్ధి ప్లాంట్లకు కష్టకాలం



వరుసగా రెండేళ్లుగా తీవ్ర వర్షాభావం ఫలితం
పంచాయతీల ఆధ్వర్యంలో నడిచే వాటికీ ఇబ్బందులే
తూర్పు రంగారెడ్డి, న్యూస్‌టుడే:

ఖరీఫ్‌... కలవరం


అందనంత ఎత్తులో ఎరువుల ధరలు
అన్నదాతకు పెరగని రుణ లభ్యత
పంట పెట్టుబడికీ చాలని దుస్థితి
అన్నీ సిద్ధమైనా వరుణుడిపైనే భారం
అధికారులు చేయూతనిస్తేనే రైతు గట్టెక్కేది
న్యూస్‌టుడే, పరిగి

ప్రజా చైతన్యంతోనే అందరికీ ఆరోగ్యం

ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందే
మూడేళ్ల వైద్య కోర్సులు ప్రవేశపెట్టాలి
మందులన్నీ ఉచితంగానే ఇవ్వాలి
ప్రొఫెసర్‌ కె.శ్రీనాథరెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

ఎరువుల వినియోగం ఎక్కువ.. దిగుబడి తక్కువ

‘రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం-2012’ వెల్లడి
బ్యాంకుల్లో తలసరి డిపాజిట్ల కంటే రుణాలు అధికం
తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నం
తలసరి ఆదాయంలో ముందు వరుసలో..
శిశుమరణాల్లో దక్షిణాదిలో మనమే ఫస్ట్
వివిధ అంశాల్లో 15 ప్రధాన రాష్ట్రాలతో పోలిక
ఇటీవల విడుదల చేసిన అర్థగణాంక విభాగం

ఇందిర జలప్రభ అమలు అధ్వానం

* ప్రచారానికే సర్కారు పరిమితం
* రెండేళ్లలో లక్ష బోర్లు లక్ష్యం
* 7 నెలల్లో తవ్వింది 1800 బోర్లే
* రిగ్గు యజమానులతో రేటు వివాదం
* 10 జిల్లాల్లో పూర్తిగా ఆగిన పనులు
* మిగతా ప్రాంతాల్లోనూ ముందుకుసాగని పథకం
* మోటార్ల ధర ఖరారుపై ప్రభుత్వం మొద్దునిద్ర

Friday, May 4, 2012

దుస్థితిలో గ్రామీణ భారతం

  • జనాభాలో 60 శాతం మంది ఆదాయం రోజుకు రూ.35 కంటే తక్కువ
  • పట్టణ ప్రాంతాల్లో రూ. 66 కన్నా తక్కువే
  • తలసరి వినిమయం కేరళలో అధికం
  • నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో వెల్లడి

అందని మామిడి పులుపే...

'వ్యయ'సాయం బోణీ


ఖరీఫ్‌లో మళ్లీ పెరగనున్న పెట్టుబడులు
ఎరువుల ధర పెంపు, విత్తనాల సమస్య

జిల్లాకు అయిదు పీహెచ్‌సీలు



మూడు విడతల్లో నిర్మాణాలు
మొదట శ్రీగిరిపల్లి, రామక్కపేటలలో..

పసుపు రైతు విలవిల!

నిలువునా ముంచుతున్న దళారులు
మరింత దెబ్బ తీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పెట్టుబడి ఖర్చు కూడా దక్కని వైనం
సర్కారు తీరుపై వైఎస్సార్ జిల్లా రైతుల నిరసన


హైదరాబాద్, న్యూస్‌లైన్: పసుపు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓవైపు దళారుల దోపిడీ.. మరోవైపు సర్కారు విధానాలు అతడ్ని నిలువునా ముంచుతున్నాయి. దళారుల దోపిడీతో పెట్టుబడి కూడా దక్కకుండా విలవిల్లాడుతున్న పసుపు రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వారిని మరింత దెబ్బతీశాయి.

Wednesday, May 2, 2012

ఫలించని వేలిముద్రల ప్రయోగం

బయో మెట్రిక్‌ కార్డులిచ్చినా రంగారెడ్డిలో ఆదాకాని రేషన్‌ బియ్యం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
యోమెట్రిక్‌ యంత్రాలతో వేలిముద్రల ఆధారంగా రేషన్‌ వస్తువులను సరఫరా చేయాలన్న ప్రయోగాత్మక ప్రాజెక్టు విఫలమైంది. మూడు జిల్లాల్లో ప్రాజెక్టు తలపెడితే రెండు జిల్లాల్లో ప్రారంభమే కాలేదు. మరో జిల్లాలో కార్డుల