అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, July 2, 2012

నీతోడు నీడా.. సిఐటియు జెండా

 ప్రజాశక్తి - హైదరాబాద్‌ ప్రతినిధి   Sun, 1 Jul 2012, IST  
  • ధైర్యమిస్తుంది..దారి చూపుతుంది
  • సమస్యల పరిష్కారమే ఎ(ర్ర)జెండా
కార్మికుని తోడూ నీడా సిఐటియు జెండా.. ధైర్యమిస్తుంది.. దారిచూపుతుంది. కార్మికుని వెన్నంటే.. కార్మికుని వెంటే.. ఏం మాట్లాడినా, ఏం చేసినా.. ఎక్కడున్నా.. కార్మికుని విజయమే లక్ష్యం.. కార్మికుని సమస్యల పరిష్కారమే ధ్యేయం.. నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర 13 మహాసభల సందర్భంగా ప్రజాశక్తి కథనం..

జిపి కార్మికుల వెట్టి..!

 ప్రజాశక్తి - యాచారం   Sun, 1 Jul 2012, IST  
  • ఏళ్ల తరబడి పెరగని వేతనాలు
  • ధరల మోతతో గంజినీళ్లు కరువు
  • భారమైన కుటుంబ పోషణ
  • కార్మికులను మరిచిన ప్రభుత్వం
గ్రామ పంచాయతీ కార్మి కులు (జిపి కార్మికులు) ఆ గ్రామం బాగుకోసం నిరంతరం కష్టించేవారు. పదిమంది మంచికోరి ఆ కార్మికులు చేయని కష్టం లేదు. గ్రామ నడి వీధుల నుంచి మురుగు కాలువల కంపు వరకు ముక్కుమూసుకుని ఎత్తిపోస్తారు. అందరి సుఖమే తమ సుఖంగా భావించి కంపును

అడుగడుగునా దోపిడీ

 ప్రజాశక్తి-సిద్దిపేట   Sun, 1 Jul 2012, IST  
  • బీడీ' కార్మికులను మోసగిస్తున్న యాజమాన్యాలు
  • పొద్దస్తమానం పని-పూటగడవని దుస్థితి
  • ప్రభుత్వాలు మారినా..అమలుకు నోచని జిఓలు
  • మొదక్‌లో లక్ష మంది కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం కరువు
  • హక్కుల సాధనకు ఉద్యమించాలి : ఎపి బీడీ వర్కర్స్‌్‌ యూనియన్‌ (సిఐటియు)
రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమపై 10 లక్షలకు పైగా కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలోని మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, నల్గొండ, కర్నూల్‌, అనంతపురం తదితర జిల్లాల్లో

ఉద్యాన పంటల సాగును మరిచారు

రాయితీ విత్తనాల ఊసెత్తని సర్కారు
అదను దాటుతున్నా ధరలు ఖరారు చేయలేదు
రైతులకు ఖాళీ చేతులు చూపుతున్న అధికారులు
మార్కెట్‌లో మండుతున్న విత్తన ధరలు


ఉద్యాన సాగుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. సర్కారు ఉదాసీన వైఖరికి ఉద్యానశాఖ అధికారులు నిర్లక్ష్యం తోడవడంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రైతులకు ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేసే రాయితీ విత్తనాల ధరలు ఇంకా ఖరారు కాలేదు. ప్రైవేటు వారు ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతుండ టంతో రైతులు నష్టపోతున్నారు.

http://hyderabad-india-online.com/2009/12/ghmc-zones-circles-and-wards/#sth

http://hyderabad-india-online.com/2009/12/ghmc-zones-circles-and-wards/#sth

GHMC – Zones, Circles and Wards



List of Zones in Hyderabad
Hyderabad is divided into five Zones. They are:
  1. South Zone
  2. East Zone
  3. West Zone
  4. North Zone and
  5. Central Zone

ఒప్పంద సేద్యం పేరిట నిర్బంధ సాగు

  • కంపెనీల దోపిడీకి లైసెన్స్‌
  • రైతుల హక్కులు హననం
  • అగ్రిమెంటులో వినాశకర షరతులెన్నో...
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మార్కెట్ల నిబంధనావళి (1969)కి సవరణలు చేస్తూ ప్రభుత్వం శనివారం జారీ చేసిన నోటిఫికేషన్‌ కార్పొరేట్‌ సంస్థలు, బడా కంపెనీల దోపిడీకి లైసెన్స్‌ ఇస్తుంది. రాష్ట్రంలో కంపెనీ వ్యవసా యానికి ఎర్ర

ఈ యేడు లక్షన్నర ఉద్యోగాల కోత

  • లక్ష్యం కుదింపు - ఏమూలకూ చాలని శిక్షణా కేంద్రాలు
  • నిరుద్యోగుల సమాచార సేకరణ చేయలేని దైన్యం
  • వెనుకబడ్డామని మంత్రి ఒప్పుకోలు
  • ఇదీ రాజీవ్‌ యువకిరణాలు పథకం తీరు!
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానసపుత్రిక 'రాజీవ్‌ యువ కిరణాలు' పథకానికి చీకట్లు ముసురుకుంటున్నాయి. నిరుద్యోగ యువతకు పదిహేను లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఉద్ధేశించిన ఈ పథకం