అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label మహిళలు. Show all posts
Showing posts with label మహిళలు. Show all posts

Friday, May 1, 2015

పెళ్లి... సెక్స్‌కు లైసెన్సా?

(ఆంధ్రజ్యోతి- మే 01 2015)

-భార్యకు ఇష్టంలేకున్నా బలవంతమా?
- దీనిని నేరంగా పరిగణించరా?
-సామాజిక కార్యకర్తల ప్రశ్న
-పార్లమెంటులో ప్రస్తావించిన కనిమొళి
- మరోమారు మొదలైన చర్చ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: మూడు ముడుల బంధం! ఇద్దరుగా మొదలయ్యే జీవితం! నాలుగు గోడల మధ్య సంసారం! భార్యకు ఇష్టంలేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడితే... దానిని అత్యాచారంగా భావించాలా? ఆ భర్తను దోషిగా పరిగణించి శిక్షించాలా? ఇప్పుడు ఈ అంశం రాజకీయ నాయకులు, సీ్త్రవాదు లు, సామాజిక కార్యకర్తలు, న్యాయ నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభలో డీఎంకే సభ్యురాలు కనిమొళి ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘రేప్‌కు ఇచ్చిన నిర్వచనంలో సంసారిక అత్యాచారానికి ఇచ్చిన మినహాయింపును తొలగించే

Thursday, February 28, 2013

'లైఫ్‌ ఆఫ్‌ పై' అద్భుతాల వెనుక ఓ తెలుగమ్మాయి

నార్నియా', 'లైఫ్‌ ఆఫ్‌ పై' సినిమాల్లోని అద్భుతమైన గాఫిక్స్‌ వెనుక వందల మంది యానిమేటర్ల శ్రమ ఉందన్నది తెలిసిందే! కానీ వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి, అద్భుతాలు ఆవిష్కరించడం వెనుక ఓ తెలుగమ్మాయి ఉంది. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ సాధించిన 'లైఫ్‌ ఆఫ్‌ పై'కి గ్రాఫిక్స్‌ అందించిన రిథమ్‌ అండ్‌ హ్యూస్‌ సంస్థ ఆసియా విభాగానికి విజయనగరానికి చెందిన వాణి సరస్వతి వెలగం నేతృత్వం వహిస్తున్నారు.

Friday, March 2, 2012

22 శాతం మంది తల్లులు మైనర్లే


న్యూఢిల్లీ   Thu, 1 Mar 2012, IST

భారత్‌లో ఇంకా బాల్య వివాహాలు...గృహ హింస 
యునిసెఫ్‌ తాజా నివేదిక వెల్లడి


బాల్య వివాహాలు, చిన్న వయసులోనే మాతృత్వం, గృహ హింస వంటి సమస్యలు ఆధునిక భారతాన్ని ఇంకా వెన్నాడుతూనే వున్నాయి. యునిసెఫ్‌ బుధవారం విడుదల చేసిన 'ప్రపంచ చిన్నారుల నివేదిక -2012' తాజా

Tuesday, January 31, 2012

సరళీకరణ విధానాలతో మహిళలపై భారాలు


prajasakti   Tue, 31 Jan 2012, IST

  • ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆరు శాతమే
  • చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి
  • ప్రజాశక్తితో కె స్వరూపరాణి

సరళీకరణ విధానాలతో మహిళలపై భారాలు పెరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె స్వరూపరాణి అన్నారు. మహిళాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెడుతున్నామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మహిళాభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. రాష్ట్రంలో,