అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, February 28, 2013

రైల్వే బడ్జెట్‌లో రంగారెడ్డిజిల్లా ఊసేలేదు...

కలల్లోనే రైళ్లు.. కాగితాల్లో హామీలు..
కొత్త బడ్జెట్‌లోనూ జిల్లా వాసికి నిరాశే
ఈనాడు, రంగారెడ్డిజిల్లా
కొత్త రైళ్లు వస్తాయన్న ఆశలు ఆవిరైపోయాయి. .ఆదర్శ రైల్వేస్టేషన్లుగా

మెదక్‌ జిల్లాకు అరకొర కేటాయింపులు

మోదం... ఖేదం
మనోహరబాద్‌-కొత్తపల్లి లైన్‌కు రూ.20 కోట్లు
అక్కన్నపేట-మెదక్‌ లైన్‌కు రూ.1.10 కోట్లు
సిద్దిపేట-అక్కన్నపేట కొత్త లైన్‌ సర్వే
ఇదీ రైల్వే బడ్జెట్‌ తీరు
న్యూస్‌టుడే, మెదక్‌
రైల్వే బడ్జెట్‌పై జిల్లావాసులు పెట్టుకొన్న ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరలేదు. ఆయా ప్రాజెక్టులకు వందల కోట్లు అవసరమైతే నామమాత్రం నిధుల

'లైఫ్‌ ఆఫ్‌ పై' అద్భుతాల వెనుక ఓ తెలుగమ్మాయి

నార్నియా', 'లైఫ్‌ ఆఫ్‌ పై' సినిమాల్లోని అద్భుతమైన గాఫిక్స్‌ వెనుక వందల మంది యానిమేటర్ల శ్రమ ఉందన్నది తెలిసిందే! కానీ వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి, అద్భుతాలు ఆవిష్కరించడం వెనుక ఓ తెలుగమ్మాయి ఉంది. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ సాధించిన 'లైఫ్‌ ఆఫ్‌ పై'కి గ్రాఫిక్స్‌ అందించిన రిథమ్‌ అండ్‌ హ్యూస్‌ సంస్థ ఆసియా విభాగానికి విజయనగరానికి చెందిన వాణి సరస్వతి వెలగం నేతృత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో 'ఆస్కార్‌'ముంది! : యానిమేషన్‌ హబ్‌గా రాజధాని

విజువల్‌ ఎఫెక్ట్స్‌లో ప్రత్యేక ముద్ర
'లైఫ్‌ ఆఫ్‌ పై' ఆస్కార్‌లో భాగ్యనగరానికి భాగస్వామ్యం
ఈనాడు ప్రత్యేక విభాగం
చిన్న పడవలో ఓ పులి, పై పటేల్‌. ఉన్నట్టుండి సాగరంలో ఒక్క కుదుపు.

రాష్ట్రానికి 9 ఎక్స్‌ప్రెస్‌లు



రాష్ట్రం మీదుగా ప్రయాణించేవి మరో 6
ఒక మెము, ప్యాసింజర్‌ రైలు కూడా
దేశవ్యాప్తంగా మొత్తం 67 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు
26 కొత్త ప్యాసింజర్లు
57 రైళ్ల పొడిగింపు
24 రైళ్ల రాకపోకల సంఖ్య పెంపు
ఈనాడు - న్యూఢిల్లీ
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 9 కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఒక ప్యాసింజర్‌

రాష్ట్రానికి సున్నం : ఈసారీ కేటాయింపుల్లో రిక్తహస్తం




డబ్లింగ్‌కు గత ఏడాది కంటే రూ.54 కోట్ల తగ్గింపు
కొత్త లైన్లకు పెరగని కేటాయింపులు
సర్వే పూర్తయిన ప్రాజెక్టులూ బేఖాతరు
కొత్త రైళ్ల ప్రకటనలోనూ తీవ్ర అన్యాయమే
ఈనాడు - హైదరాబాద్‌
లాభార్జనలో బంగారు బాతులాంటి దక్షిణ మధ్య రైల్వేకు ఈ బడ్జెట్‌లోనూ

1 సర్వే... 2 రైళ్లు... 3 పొడిగింపులు : గ్రేటర్‌కి దక్కింది అంతే


హైదరాబాదీలకు అందని బన్సాల్‌ రైలు
సికింద్రాబాద్‌లో ఆర్థిక నిర్వహణపై శిక్షణా కేంద్రం ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, సికింద్రాబాద్‌
నగరవాసులకు బన్సాల్‌ రైలు బండి అందకుండాపోయింది. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తీవ్రంగా నిరాశపరిచింది. రైల్వేలపరంగా ఎన్నో ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్న హైదరాబాదీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. పాత ప్రకటనలను, హామీలను,

Friday, February 22, 2013

ఉగ్రవాదుల అడ్డా ఆంధ్రప్రదేశ్‌


లష్కర్‌ ఏ తోయిబా, ఇండియన్‌ ముజాహిదీన్‌ల పాగా
ఎంతోమంది తీవ్రవాదుల ఆశ్రయం
కర్ణాటక, మహారాష్ట్రాల్లోనూ తిష్ఠ
కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఉగ్రవాదుల అడ్డాగా మారిందా అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. మొన్న గోకుల్‌ చాట్‌, లుంబిని పార్కు, నేడు దిల్‌షుక్‌నగర్‌ వరుస బాంబు పేలుళ్లలో అట్టుడికిన రాష్ట్రం ఉగ్రవాదుల

నగరంలో బాంబు పేలుళ్ల ఘటనలివీ...

 హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని మరోమారు బాంబుపేలుళ్లతో రక్తసిక్తమైంది. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో గురువారం వరుస పేలుళ్లు సంభవించాయి.

Thursday, February 21, 2013

నిర్భయమేదీ?

ఐటీ జోన్‌లో భద్రత అంతంతమాత్రమే
అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, మాదాపూర్‌
హైటెక్‌ సిటీ... భారతదేశపు సిలికాన్‌ వ్యాలీ... అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానమున్నా అక్కడ భద్రత అంతంతమాత్రమేనని తేలిపోయింది. పెట్రోలింగ్‌ పెంచామంటూ పోలీసులు చెబుతున్నా అది కొద్దిరోజులకే పరిమితం. అనుకోని ఘటనలు, నేరాలు, ఘోరాలు జరిగిన సమయంలో వాటిని

కామాంధులపై 'కారప్పొడి' అస్త్రం

పెప్పర్‌ స్ప్రే చల్లి, ఆటోలోంచి దూకి
తప్పించుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని
24 గంటల్లోపే నిందితుల అరెస్టు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
హైటెక్‌ సిటీలో మంగళవారం అపహరణ యత్నానికి గురైన యువతి తనను తాను రక్షించుకున్న వైనం మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తాగిన మైకంలో ఉన్న ఆటోడ్రైవర్‌ అతని స్నేహితులు ఆటో దారి మళ్లించి ఒంటరిగా