ఒక మెము, ప్యాసింజర్ రైలు కూడా
దేశవ్యాప్తంగా మొత్తం 67 ఎక్స్ప్రెస్ ట్రైన్లు
26 కొత్త ప్యాసింజర్లు
57 రైళ్ల పొడిగింపు
24 రైళ్ల రాకపోకల సంఖ్య పెంపు
ఈనాడు - న్యూఢిల్లీ
రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 9 కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లు, ఒక ప్యాసింజర్
అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 9 కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లు, ఒక ప్యాసింజర్
నగరవాసులకు బన్సాల్ రైలు బండి అందకుండాపోయింది. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. రైల్వేలపరంగా ఎన్నో ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్న హైదరాబాదీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. పాత ప్రకటనలను, హామీలను,