అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

ఎరువుల సబ్సిడీకి కోత


న్యూఢిల్లీ   Fri, 2 Mar 2012, IST

33 శాతం తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం 
రైతులపై ధరల పిడుగు


వ్యవసాయ ఖర్చులు పెరిగి, పంటకు ధర దక్కక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉండగా కేంద్ర మంత్రివర్గం ఎరువులపై సబ్సిడీకి కోత విధించింది. డై అమ్మోనియం ఫాస్ఫేట్‌ (డిఎపి), మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంఓపి) వంటి కీలక ఎరువులపై ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీల్లో 33 శాతం మేర కోత విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. డిఎపి, ఎంఓపి

22 శాతం మంది తల్లులు మైనర్లే


న్యూఢిల్లీ   Thu, 1 Mar 2012, IST

భారత్‌లో ఇంకా బాల్య వివాహాలు...గృహ హింస 
యునిసెఫ్‌ తాజా నివేదిక వెల్లడి


బాల్య వివాహాలు, చిన్న వయసులోనే మాతృత్వం, గృహ హింస వంటి సమస్యలు ఆధునిక భారతాన్ని ఇంకా వెన్నాడుతూనే వున్నాయి. యునిసెఫ్‌ బుధవారం విడుదల చేసిన 'ప్రపంచ చిన్నారుల నివేదిక -2012' తాజా

రైతుకు కష్టం... ఎగుమతి నష్టం


ప్రజాశక్తి-హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి   Fri, 2 Mar 2012, IST
పత్తి సాగు తీరు తెన్నులు


ఇటు చూస్తే ఒంటి నిండా బట్టల్లేని వారు, అటు చూస్తే పత్తి ధర రాక భోరుమంటున్న రైతులు !! అటు చూస్తే మన దేశం నుంచి గతేడాది కంటే పత్తి ఎగుమతుల పెరుగుదల, ఇటు చూస్తే అంతకు ముందు కంటే తక్కువ ఆదాయం !!! మనం ఎవరికోసం పత్తి పండిస్తున్నట్లు, ఎవరిని ఉద్దరించేందుకు ఎగుమతి చేస్తున్నట్లు? పత్తి మార్కెట్‌ తీరు

స్పెయిన్‌లో విద్యార్థుల భారీ నిరసనలు


మాడ్రిడ్   Fri, 2 Mar 2012, IST

విద్యకు కోతలపై వ్యతిరేకత 
బార్సిలోనాలో పోలీసు లాఠీఛార్జి


ఉపాధ్యాయుల లేఆఫ్‌లు, క్రిక్కిరిసిన క్యాంపస్‌లు, రూమ్‌ హీటర్లు లేని తరగతి గదులకు దారితీస్తున్న విద్యా కోతలకు నిరసనగా స్పెయిన్‌వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి ప్రదర్శనలు

అమెరికా ఒత్తిడికి దాసోహం


prajasakti   Thu, 1 Mar 2012, IST

సిరియా విషయంలో తీరు మార్చుకోవడం, ఇరాన్‌ విషయంలో వ్యవహరిస్తున్న వైఖరి భారత విదేశాంగ నీతిలో వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నాయి. విశాల జాతీయ ప్రయోజనాల ప్రాతిపదికగా స్వతంత్ర విధానాన్ని ఇంకెంతమాత్రం అనుసరించడం లేదు. సామ్రాజ్యవాద ఒత్తిళ్లు, అమెరికా భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకు దాసోహమంటోంది.

గుక్కెడు నీళ్లూ.. కరువే


- అడుగంటిన భూగర్భ జలాలు
- వర్షాభావం, వినియోగం పెరగటమే కారణం 
- గ్రామాల్లో తీవ్రమవుతున్న తాగునీ ఎద్దడి
- తెలంగాణలో మరింత దిగజారిన పరిస్థితులు
- 150-250 అడుగుల లోతులోనూ నీరు కష్టమే 


హైదరాబాద్, జనవరి 26 (టీ న్యూస్):రాష్ట్రంలో రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా

రాజధానిలో జోరుగా అక్రమనీటి వ్యాపారం

Published Date : Friday, 10/2/2012 1:11 PM IST


* పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ బోర్లు
* చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
* అడుగంటుతున్న భూగర్భ జలాలు


నగర శివార్లలో అక్రమ మంచినీటి వ్యాపారం జోరందుకుంటోంది. ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసి నీటిని తోడేస్తున్న అక్రమార్కులు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. కళ్ళముందే నీటి వ్యాపారం జరుగుతున్నా..అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు