అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

‘జల’దరింపు..!!

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో క‘న్నీటి’ కష్టాలు ప్రారంభమయ్యాయి. సాగు మాటెలావున్నా, తాగునీటికీ కరవొచ్చే పరిస్థితి దాపురించింది. వచ్చే వేసవికి సమస్య మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ముంచుకొస్తోందని భూగర్భ జలాల నిపుణులు

సాధనాల... అతనో సంచలనం


ఉస్మానియాలో ఎం.టెక్‌ బంగారు పతక గ్రహీత 
ఇంజినీరు ఉద్యోగం వదలి ఉద్యమబాట 
రెండు నెలల్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ 
మొన్న జంగల్‌ మహల్‌ వద్ద మల్లోజుల ఎన్‌కౌంటర్‌ 
నేడు కోల్‌కతలో రామకృష్ణ అరెస్టు 
హుస్నాబాద్‌, న్యూస్‌టుడే
అపారమైన సాంకేతిక పరిజ్ఞానం.. అంతకంటే మిన్నగా సామాజిక స్పృహ.. ఈ రెండు కలిస్తే సాధనాల రామకృష్ణ అలియాస్‌ సాధుల రామకృష్ణ. హుస్నాబాద్‌ మండలం అంతకపేటకు చెందిన ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కేంద్ర సాంకేతిక కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజల

కరవు సాయం కరవే! (eenadu)


రుణాల రీషెడ్యూలూ లేదు 
కరవు పింఛను కానరాదు 
రాష్ట్రంలో రైతుల దుస్థితి ఇది 
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
వ్యవస్థాపరమైన జాప్యం రైతుకు శాపంగా మారింది. కరవు సాయం ఎండమావిగా మారింది. అప్పుల వూబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రైతుకు ప్రభుత్వం ఇచ్చే అరకొరసాయం ఎందుకు ఉపయోగపడకుండాపోతోంది. గత

పోషకాధార ఎరువుల రాయితీలో కోత (eenadu)


న్యూఢిల్లీ, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
డీఏపీ, ఎంఓపీ వంటి పోషకాధార ఎరువుల రాయితీపై రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 33 శాతం వరకు కోత విధించింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గినందున, ఎక్కువగా దిగుమతిపైనే ఆధారపడుతున్నందున

నీరుగారుతున్న జలయజ్ఞం (eenadu)


5.02లక్షల ఎకరాలు తగ్గిన సాగు విస్తీర్ణం 

జలయజ్ఞం ప్రాజెక్టులు చేపట్టిన రెండేళ్ల తరవాత నుంచి ఏటా అదనంగా కొన్ని లక్షల ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యం కల్పించామని చెబుతూ రాష్ట్రప్రభుత్వం ఆరేళ్లుగా వివరాలు ప్రకటిస్తోంది. సర్కారు ప్రకటనలన్నీ నిజం

Thursday, March 1, 2012

పాతాళానికి ప్రాణ జలాలు!


అంతకంతకూ తరిగిపోతున్న భూగర్భ జలవనరులు 
85 శాతం బోర్లపై ప్రభావం 
అప్పుడే తాగునీటికి కటకట 
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
భూగర్భ జలాలు అంతకంతకూ తరిగిపోతుండటంతో తాగునీరు, సాగునీరుపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో 85 శాతం బోర్లలో వచ్చే నీళ్లు తగ్గడం, లేదా ఎండిపోవడం జరిగే పరిస్థితి ఏర్పడిందని భూగర్భ జల వనరులశాఖ

పాతాళానికి ప్రాణ జలాలు (ఈనాడు)