అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, May 4, 2012

దుస్థితిలో గ్రామీణ భారతం

  • జనాభాలో 60 శాతం మంది ఆదాయం రోజుకు రూ.35 కంటే తక్కువ
  • పట్టణ ప్రాంతాల్లో రూ. 66 కన్నా తక్కువే
  • తలసరి వినిమయం కేరళలో అధికం
  • నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో వెల్లడి

అందని మామిడి పులుపే...

'వ్యయ'సాయం బోణీ


ఖరీఫ్‌లో మళ్లీ పెరగనున్న పెట్టుబడులు
ఎరువుల ధర పెంపు, విత్తనాల సమస్య

జిల్లాకు అయిదు పీహెచ్‌సీలు



మూడు విడతల్లో నిర్మాణాలు
మొదట శ్రీగిరిపల్లి, రామక్కపేటలలో..

పసుపు రైతు విలవిల!

నిలువునా ముంచుతున్న దళారులు
మరింత దెబ్బ తీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పెట్టుబడి ఖర్చు కూడా దక్కని వైనం
సర్కారు తీరుపై వైఎస్సార్ జిల్లా రైతుల నిరసన


హైదరాబాద్, న్యూస్‌లైన్: పసుపు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓవైపు దళారుల దోపిడీ.. మరోవైపు సర్కారు విధానాలు అతడ్ని నిలువునా ముంచుతున్నాయి. దళారుల దోపిడీతో పెట్టుబడి కూడా దక్కకుండా విలవిల్లాడుతున్న పసుపు రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వారిని మరింత దెబ్బతీశాయి.

Wednesday, May 2, 2012

ఫలించని వేలిముద్రల ప్రయోగం

బయో మెట్రిక్‌ కార్డులిచ్చినా రంగారెడ్డిలో ఆదాకాని రేషన్‌ బియ్యం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
యోమెట్రిక్‌ యంత్రాలతో వేలిముద్రల ఆధారంగా రేషన్‌ వస్తువులను సరఫరా చేయాలన్న ప్రయోగాత్మక ప్రాజెక్టు విఫలమైంది. మూడు జిల్లాల్లో ప్రాజెక్టు తలపెడితే రెండు జిల్లాల్లో ప్రారంభమే కాలేదు. మరో జిల్లాలో కార్డుల