హైదరాబాద్ : ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా
అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
Friday, February 17, 2012
Monday, February 6, 2012
Sunday, February 5, 2012
Friday, February 3, 2012
పోరాటాలకు దిశానిర్దేశం
హరికిషన్ సింగ్ సూర్జిత్ నగర్ (ఖమ్మం)- ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి
Fri, 3 Feb 2012, IST
- స్వాగతోపన్యాసంలో 'తమ్మినేని'
పోరాడాట గడ్డ ఖమ్మంలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్ధేశం చేయనున్నాయని సభల ఆహ్వానసంఘం అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభల
విద్యుత్ ఛార్జీలు పెంచితే ఉద్యమం
హరికిషన్సింగ్ సూర్జిత్ నగర్ (ఖమ్మం) నుండి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి :
Fri, 3 Feb 2012, IST
- సిపిఎం రాష్ట్ర మహాసభ హెచ్చరిక
పెంచిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనను ఉసంహరించి ప్రజలపై భారాలను తగ్గించాలని గురువారం నాడిక్కడ ప్రారంభమైన సిపిఎం 23వ మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం శాసనమండలి నాయకుడు చెరుపల్లి సీతారాములు ప్రతిపాదించిన తీర్మానాన్ని కె. మురళి బలపరిచారు. తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
రానున్నది పోరాటాల కాలం
హరికిషన్సింగ్ సూర్జిత్ నగర్ (ఖమ్మం) నుండి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి :
Fri, 3 Feb 2012, IST
- ఆత్మవిశ్వాసంతో ముందడుగు
- సిపిఎం రాజకీయ నిర్మాణ నివేదికలో రాఘవులు
రాబోయే కాలమంతా పోరాటాల కాలమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు, ఆ పార్టీ 23వ రాష్ట్ర మహాసభ ఖమ్మంలోని హరికిషన్సింగ్ సూర్జిత్నగర్ (భక్తరామదాస్ కళాక్షేత్రం)లో గురువార మధ్యాహ్నం
Subscribe to:
Posts (Atom)